మానవ జీవన ప్రయాణ అంతిమ లక్ష్యం ఆనందమే. చేసే పనులను బట్టేకాదు, తీసుకునే ఆహారాన్ని బట్టీ ఆనందం లభిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. డోపమైన్ సమృద్ధంగా ఉన్న ఆహారంలో ఆనంద రసం పరిపూర్ణంగా ఉంటుందని అధ్
లాక్డౌన్లో చాలామంది కొత్త అడుగులు వేశారు. చెయ్యి తిరిగిన షెఫ్లు కొత్తకొత్త ఆలోచనలతో యూట్యూబ్ వీడియోలు చేశారు. సరిగ్గా అప్పుడే, ఢిల్లీకి చెందిన 31 ఏండ్ల మేఘా కోహ్లి తొలిసారిగా ఓ ఆన్లైన్ వర్క్షాప్ �
మెడనిండా ఎన్ని నగలున్నా మగువల అలంకరణకు నిండుదనం తెచ్చేది మాత్రం హారమే.కంఠం నుంచి ఉదరం వరకు విస్తరించిన నిండైన హారం ముందు ఏ ఆభరణమైనా చిన్నబోవాల్సిందే. చంద్రహారం, సూర్యహారం, కాసుల హారం.. ఇలా రకరకాల పేర్లతో �
rashmika_mandanna | కర్ణాటకలోని కూర్గ్ చాలా కూల్గా ఉంటుంది. అక్కడే పుట్టి పెరిగిన రష్మిక మందన్న కూడా అంతే! ఠండా ఠండా కూల్ కూల్! ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఆమె నవ్వు చల్లని వెన్నెలను పంచుతుంది. అందుకే, వెండితెరపై న
పేరులోనే నటనను దాచుకున్న భామ.. నభా నటేశ్. తెలుగులో తొలి సినిమా ‘నన్ను దోచుకుందువటే’తో ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ‘ఇస్మార్ట్ శంకర్’తో సూపర్ హిట్ కొట్టేసింది. కన్నడసీమలో పుట్టిన నభా తెలుగు తెరపై వ�
నేను ఒక బ్యాంక్ కోసం చానెల్ పార్ట్నర్గా పని చేస్తున్నాను. అక్కడ ఓ ఉద్యోగి నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. లైంగిక వేధింపులు జరిపాడు.ఇదే విషయం నేను అధికారులకు ఫిర్యాదు చేశాను. కానీ, వేధింపులకు సంబంధించి ఎ�
మనీషా రామసామి పేదింటి బిడ్డ. నాన్న నడిపే మటన్ దుకాణమే కుటుంబానికి ఆదరువు. కానీ, మనీష లక్ష్యమేమో పెద్దది. దేశ భద్రతలో భాగంగా సోల్జరైనా కావాలి, ప్రజలకు ఆరోగ్యాన్ని ప్రసాదించే డాక్టరైనా కావాలని తీర్మానించ�
అనుభవంలో నుంచి వచ్చే పాటలు జీవితాన్ని ప్రతిబింబిస్తయి. ఇసొంటి పాటలకు హృదయాలు జ్వలిస్తయి, చలిస్తయి. వాకిట్లో తొక్కుడు బిళ్ల ఆడుకునే వయసులో మెట్టినింటి వాకిట్లో సాన్పి జల్లి , ముగ్గులేయమని పంపించిండ్రు అ�
వానకాలంలో తగిన పోషకాహారం తీసుకుంటూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. అలా అని, టోకుగా అన్ని కూరగాయలనూ ఆరగించాల్సిన పన్లేదు. ఈ కాలంలో ప్రాధాన్యం ఇవ్వాల్సినవైతే ఇవీ..సొరకాయదీంట్లో జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచ�
రంగురంగుల అద్దాలు, అల్యూమినియం పట్టీలు, పాలరాతి సొబగులు.. ఆధునిక భవనాల అందాలన్నీ కాగితం పూల చందమే. ఎక్కడా సహజత్వం ఉండదు. ఇందుకు భిన్నంగా ఉంటాయి ఆర్కిటెక్ట్ ఉషారెడ్డి డిజైన్లు. ఆ శైలిలో తెలంగాణ సంస్కృతి ప�
వర్షకాలంలో ఆరోగ్యకరమైన, బలవర్ధకమైన ఆహారం తీసుకుంటూ తగిన జాగ్రత్తలు పాటించాలని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, రోగాలబారిన పడే ప్రమాదం ఉంది. చిరు జల్లులను ఆస్వాదిస్తూ ఎండకాలప�
మళ్లీ మట్టిపాత్రల హవా మొదలైంది. అమ్మమ్మల కాలంలో అన్నం, కూర.. మట్టి గిన్నెల్లోనే వండేవారు. పాలు, పెరుగు కూడా మట్టి పాత్రల్లోనే. చాయ్ గ్లాసులు, నీళ్ల చెంబులు, రంజన్లు.. అన్నీ మట్టితో చేసినవే. నేటితరం మళ్లీ వీ�