ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రైవేటు స్కూళ్ల దూకుడు నేపథ్యంలో సర్కారు బడుల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతున్నది. సౌకర్యాల కొర త, పడిపోతున్న ప్రవేశాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
విద్యాశాఖ అధికారుల అలసత్వం కారణంగా నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు మూతబడుతున్నాయి. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి ఏడాది బడ్జెట్లో విద్యాభివృద్ధికి వ�
విద్యార్థులు లేక మూతబడిన పాఠశాలలను తెరిపిస్తామన్న సీఎం రేవంత్రెడ్డి హామీ నీటి మూటగానే మిగిలింది. తాజాగా ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టిన ప్రభుత్వం జీరో ఎన్రోల్మెంట్ ఉన్న వాటికి కేటాయించనేలేదు.
రాష్ట్రంలోని సర్కారు బడు ల్లో విద్యార్థుల నమోదు తగ్గుతుంది. ఏటా నమోదు గణనీయంగా పడిపోతుంది. విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లపై మోజుపై సర్కార్ బడుల్లో చేరేవారు కరువయ్యారు. అటు తల్లిదండ్రు లు, ఇటు విద్యార్�
రాష్ట్రంలోని 44% స్కూళల్లో ఎన్రోల్మెంట్ 50 మందిలోపే ఉన్నదని సమగ్రశిక్ష ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు (పీఏబీ) నివేదిక పేర్కొన్నది. 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి పీఏబీ నివేదికను కేంద్ర ప్రభుత్వం బుధవా�