పిల్లల ఎదుగుదలపై తీవ్రమైన ప్రభావం చూపే నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం జిల్లాలో గురువారం నిర్వహించారు. అన్ని విద్యా సంస్థల్లో 19 ఏండ్ల లోపు వయస్సు ఉన్న వారికి వీటిని వేశారు
అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకిచ్చిన హామీలను ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నదని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. నిన్నమొన్నటి వరకు వరికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు క�
ఇలా ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతాంగానికి కాంగ్రెస్ సర్కారు షాక్ ఇచ్చింది. పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని మాటిచ్చిన సీఎం రేవంత్రెడ్డి.. ఎన్నికలు ముగియగానే మాట మార్చా
లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ చెదురు మదురు ఘటనలు మినహా సోమవారం జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయ్యే సరికే ఓటర్లు క్యూలైన్లో ఉన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని నిజాంసాగర్ ప్రధాన కాలువకు గండి పడింది. సోమవారం తెల్లవారుజామున కెనాల్ కట్ట తెగిపోయి పక్కనే ఉన్న జర్నలిస్టు కాలనీలోకి ఒక్కసారిగా నీళ్లు వచ్చిచేరాయి. ఆకస్మిక నీటి ప్రవాహంతో ఆరుబయట న
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన ఈ షోను జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ర�
జిల్లాలో ఆదివారం పల్స్పోలియో కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ దవాఖానలతోపాటు బస్టాండ్లు తదితర ప్రాంతాల్లో పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ఐదేండ్లలోపు చిన్నార�