సొంతూరి ప్రజల ఆశీర్వాదంతోనే శాసనసభకు వెళ్లానని జహీరాబా ద్ ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో రూ.20 లక్షలతో మంజూరు చేసిన షాదీఖానా నిర్మాణ పనులను స్థానిక నాయకులతో కలిసి ఆయ
అవసరమైతే ప్రాణాలు ఇస్తాం.. కానీ భూములు మాత్రం ఇవ్వమని న్యాల్కల్ మండలం డప్పూర్, మాల్గి, వడ్డీ గ్రామాల రైతులు పెద్దఎత్తున నినదించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్ మండలంలో ర�
రైతాంగానికి తీవ్ర నష్టాన్ని చేకూర్చే ఫార్మాసిటీ ఏర్పాటుకు రైతుల పక్షాన పోరాటం చేస్తామని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఈదులపల్లి శివకుమార్ అన్నార
రైతులు బాగుంటేనే దేశం బాగుంటదని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కుప్పానగర్ గ్రామ శివారులో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నేలకొరిగిన జొన్న పంటను ఉమ్మడి మెదక్ జిల్లా డీస
తాను జహీరాబాద్ బిడ్డనని, తనకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే కష్టసుఖాల్లో తోడుంటానని, ఈ ప్రాంత అభివృద్ధికి కృషిచేస్తానని బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ అన్నారు. జహీరాబాద్ ఎమ్మె
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని ఎల్గోయి, బర్దిపూర్, చిలేపల్లి గ్రామాల్లో జాతీయ పెట్టుబడుల ఉ త్పాదక మండలి (నిమ్జ్) ప్రాజెక్ట్ కో సం అధికారులు భూసేకరణ చేపట్టా రు.
సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని స్వప్న(17) కళాశాల ఉన్న డార్మెంటరీ గదిలో ఫ్యాన్కు ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉపాధ్యాయులు, విద్యార్థినులు, పోలీసు
కార్యకర్తలు అధైర్యపడొద్దని, బీఆర్ఎస్ అండగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ ప్రజాతీర్పును గౌరవించాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. ఆదివారం జహీరాబాద్ మండలంలోని అర్జున్నాయక్తండాకు చెం�
జహీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో భారీగా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు చేరారు. సోమవారం జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి దేవిప్రసాద్రావు
బీఆర్ఎస్లోకి చేరికల జోరు కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారు.
జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు గురువారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే ఎన్నికల్లో తనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మళ్లీ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపార�