ఔటర్ సర్వీస్రోడ్డుపై ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలకు గురై దవాఖానలో చికిత్స పొందుతున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. రాయదుర్గం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 22న రాత్రి 1.30 గం�
అమెరికాలో ఓరుగల్లు యువకుడు మూడు రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లిన ఆయన చనిపోయినట్టు శుక్రవారం కుటుంబ సభ్యులు తెలిపారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెం�
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని కూటిగల్ గ్రామానికి చెందిన ఓ యువకుడు అమెరికాలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. గ్రామస్తులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తుషాలపురం మంగవ్వ-�
ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతంలో మునిగి యువకుడు మృతి చెందాడు. వరంగల్ జిల్లా ఏనుమాముల మార్కెట్ సుందరయ్య నగర్కు చెందిన బొనగాని జశ్వంత్ (19) తన స్నేహితులతో కలిసి మంగళవారం బొగత జలపాతం చూడటానిక
పని ముగించుకొని కాసేపట్లో ఇంటికి చేరాల్సిన ఆ యువకుడు అనుకోని ప్రమాదంలో మృత్యు ఒడికి చేరాడు. పెగడపల్లి మండలం బతికపల్లి వద్ద గుర్తు తెలియని వాహనం, బైక్ ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడ�
అడవిపంది ఢీకొట్టిన ప్రమాదంలో గాయపడి, మృత్యువుతో పోరాడుతున్న యువకుడు బ్రెయిన్ డెడ్ అయి సోమవారం చనిపోయాడు. ఆ వివరా లు.. నారాయణపేట మండలంలోని కోటకొండ గ్రామానికి చెందిన నారాయణరావు కుమారుడు రాహుల్(40) జడ్చర్
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలోని అరిజోనా రాష్ట్రం ఫినిక్స్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హుజూరాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు
మరో ఆరు రోజుల్లో పెళ్లి ఉండగా అంతలోనే ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకొని ఆ త్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని శెట్టి ఆత్మకూర్లో గురువారం చోటుచేసుకున్నది. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు శెట్టి ఆత్మకూర్కు చెంద�
వీధి కుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. నందిపేట్ మండల కేంద్రానికి చెందిన బొడ్డు మహేశ్