Mumbai Rains | నైరుతి రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్ర వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. ముంబై (Mumbai)లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి.
రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల వరకు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎండలతో పాటు వడగాలులు వీస్తాయని తెలిపింది.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న రెండ్రోజులు వడగాడ్పులు వీయడంతోపాటు సాయంత్రానికి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది.
రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, �
TS Weather Update | రాష్ట్రంలో మరో రెండురోజులు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం సాయం నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నా�
telangana weather update| రాష్ట్రంలో రాబోయే నాలుగురోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఉత్తర - దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు క�
ఉత్తర భారతదేశం గజగజ వణికిపోతోంది. గత కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగా పతనమవుతున్నాయి. నేటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు �
Bengaluru | ఓ వ్యక్తి తన భవనంలోకి వరద నీరు వచ్చిన దృశ్యాలను చిత్రీకరించి ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. ఇది నది కాదు.. నా భవనం బేస్మెంట్ అని పేర్కొన్నారు. ఆ భవనం సెల్లార్లో నదిలా వరద ఉధృతంగా
Bengaluru | ఐటీ నగరి, కర్ణాటక రాజధాని బెంగళూరును Bengaluru మరోసారి భారీ వాన ముంచెత్తింది. దీంతో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి
TS Weather Update | రాష్ట్రంలో రాగల నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ పేర్కొంది. ఈ నెల 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని
Delhi | దేశ రాజధాని ఢిల్లీని వరుసగా రెండో రోజూ వర్షం ముంచెత్తింది. భారీ వానకు రోడ్లన్నీ జలమయమవడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. శుక్రవారం కూడా ఢిల్లీతోపాటు నేషనల్ క్యాపిటల్
ఇక పడదులే అని అనుకునేలోపే మహానగరంలో సోమవారం కూడా వాన కుండపోతగా కురిసింది. ఉదయం 11 గంటల నుంచి వర్షం దంచికొట్టడంతో వర్షపునీటి నాలాలు ఉప్పొంగాయి. రహదారులు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయ�