ఇల్లెందు మున్సిపాలిటీ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు హరిసింగ్ నాయక్ మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇల్లెందు పట్ట�
బీఆర్ఎస్ పార్టీ నాయకుల సమిష్టి కృషితో ఇల్లెందు మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురడం ఖాయమని ఆ పార్టీ ఇల్లెందు మున్సిపాలిటీ ఎన్నికల ఇన్చార్జి ఆర్ జె సి కృష్ణ అన్నారు. సోమవారం ఇల్లెందు పార్టీ కార్యాలయం ముం�
ఇల్లెందు మున్సిపల్ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. శనివారం ఎన్నికల అధికారులు విడుదల చేసిన వివరాల ప్రకారం ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 24 వార్డులు, 33,723 మంది ఓటర్లు ఉండగా, వారిలో..
ఇల్లెందు మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిసి ఇల్లెందు మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని పార్టీ ఇల్లెందు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. శనివ�
భద్రాద్రి కొత్తగూడెం జల్లా ఇల్లందు (Yellandu) మున్సిపల్ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసం కోసం పాలకవర్గం ప్రత్యేకంగా సమావేశమైంది.