ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ (Konaseema) జిల్లా అమలాపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లి వద్ద లారీని ఆటో ఢీకొట్టింది. దీంతో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
Pulasa Fish | యానాం మార్కెట్లో పులస చేప రికార్డ్ ధర పలికింది. స్థానికంగా నిర్వహించిన చేపల వేలపాటలో రెండు కిలోల బరువున్న పులస చేపను నాటి పార్వతి అనే మహిళ దాన్ని భైరవపాలెంకు చెందిన వ్యక్తికి రూ.19 వేలకు విక్రయించిం�
అభిలాష్ బండారి, హృతిక జంటగా నటిస్తున్న చిత్రం ‘నారి నారి నడుమ మురారి’. జీవీకే దర్శకుడు. వెంకటరత్నం నిర్మాత. టైటిల్ పోస్టర్ను సోమవారం విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ప్రేమ నేపథ్యంలో నడిచే సస్పెన్స�
తూర్పు గోదావరిలోని యానాంలో యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆర్థిక లావాదేవీలే...
అమరావతి : కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా యానంలో అధికారులు రాత్రివేళల్లో కర్ఫ్యూను విధించారు. జిల్లాలో మొత్తం 133 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉండడంతో ముందు జ�
Godavari flood | ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం (రాజమండ్రి) వద్ద నది నీటిమట్టం గంటగంటకు పెరుగుతున్నది.
యానాం: కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చరిలో యానాం ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పుదుచ్చరి మాజీ సీఎం ఎన్ రంగస్వామి పోటీ చేశారు. ప్రస్తుతం ఆయన ఆధిక్యంలో ఉన్నారు. మాజీ సీఎ�
పుదుచ్చేరిలో 77.9 శాతం పోలింగ్ | పుదుచ్చేరి శానససభ ఎన్నికలు సజావుగా ముగిశాయి. రాష్ట్రంలోని 30 నియోజకవర్గాల్లో 6 గంటల వరకు 77.9 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.