యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి సన్నిధి భక్తులతో సందడిగా మారింది. ఆదివారం సెలవు కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. క్యూలైన్లు, బస్బే, ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. యాదాద్రి, మే
యాదాద్రి భువనగిరి : యాదాద్రిలో పునర్ నిర్మితమైన అనుబంధ శివాలయంలో శ్రీ విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనంతో ఉద్ఘాటన పర్వాలను ఆలయ అర్చకులు, పురోహితులు, వేదపండితులు, యజ్ఞాచార్య బృందం ప్రారంభించారు. సాయంత్రం అంకు
బాల శివాలయంలో ఎదుర్కోలు ఉత్సవం శ్రీవారి ఖజానాకు రూ.16,96,589 యాదాద్రి, ఏప్రిల్ 9 : యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి క్షేత్రంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. సెలవు దినం కావడంతో స్వయంభువుల దర్శనానికి భక్తులు క్య�
నరసింహుడికి నిత్యారాధనలు స్వామివారి ఖజానాకు రూ.11,22,493 ఆదాయం యాదాద్రి, ఏప్రిల్ 1 : స్వయంభు ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. ఆలయం పునఃప్రారంభమైన తర్వాత మొదటి సారిగా లక్ష్మీ అమ్
దివ్యమంగళ రూపంలో దర్శనమిచ్చిన లక్ష్మీనరసింహుడు ఆరేండ్ల తర్వాత మూలవరులను దర్శించుకొని తరించిన భక్తులు జనసంద్రంగా ‘గిరి’క్షేత్రం స్వయంభువులకు తొలి పూజలు నిర్వహించిన సీఎం కేసీఆర్ దంపతులు కుటుంబ సమేత�
(1966లో శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో కాళోజీ చదవిన గేయం .. కొన్ని భాగాలు.) (కాళోజీ వాళ్ల కులదైవం బీదర్లో ఉన్న ఝర్ణీ నరసింహస్వామి. ‘హేతువాద’ అనే పద�
యాదాద్రి భువనగిరి : శ్రీ లక్ష్మీనరసింహాస్వామి వారి దివ్య విమాన గోపురం స్వర్ణ తాపడనికి రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆలోల ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబంతో పాటు బంధువుల ఆధ్వర్యంలో రూ. 99,08, 454 విరాళం సమర్పించ�