BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Wyra, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Wyra, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Wyra,
CM KCR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నోట్ల కట్టల ఆసాములకు.. కోట్ల విలువైన మీ ఓటుతో బుద్ధి చెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. వైరా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద స�
CM KCR | ఇందిరమ్మ రాజ్యంలో అంతా అరాచకలే.. పేదోళ్లు పేదోళ్లగానే ఉండిపోయారు.. మళ్లా ఆ దరిద్రం పాలన మనకెందుకు..? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. వైరా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వ�
CM KCR | కాంగ్రెస్ రాజ్యంలో భయంకరమైన కరువు ఉండే అని, ఇవాళ తెలంగాణలో ఆ పరిస్థితి లేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. వైరా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆ�
Madan lal | దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వైరా బీఆర్ఎస్ అభ్యర్థి, మదన్లాల్(Madan lal )అన్నారు. మంగళవారం మధిరలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ(Praja Ashirvada Sabha)లో స�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రతిరోజూ నాలుగు ప్రజా ఆశీర్వాద సభల్లో (Praja Ashirvada Sabha) పాల్గొంటున్నారు.
నమ్మిన వారికి సీఎం కేసీఆర్ ఏదో రకంగా న్యాయం చేస్తారని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అ న్నారు. ఈ సారి తనకు బీఆర్ఎస్ టికెట్ రాలేదనే బాధ లేదని తెలిపారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తనకు న్యాయం చే�
ఖమ్మం (Khammam) జిల్లాలోని కొణిజర్లలో (Konijerla) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం కొనిజర్ల మండల కేంద్రం సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని కారు (Road accident) ఢీకొట్టింది.
కారేపల్లి:ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారిణి లకావత్ స్వప్నకు ఫ్యూర్, నారీశక్తి స్వచ్చంద సేవాసంస్థలు ఆర్థిక సహాయాన్ని అందజేశాయి. ఈసందర్భంగా కళాశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన అభిన�
జూలూరుపాడు: అంగన్వాడీ కేంద్రాలు, ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులు, చిన్నారులకు నాణ్యమైన విద్యతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. మండల
Students test positive covid-19 in gurukula school at wyra | జిల్లాలోని వైరా గురుకుల పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. పాఠశాలలో చదువుతున్న 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా
ఏన్కూరు: వాణిజ్య పంటలు వేసి తీవ్రంగా నష్టపోతున్న రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం కల్పించే రాయితీతో ఆధునిక పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. కూరగాయల పంటలకు డ్రిప్ ఇరిగేషన్, పంది�
కారేపల్లి: మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాల కోసం పరీక్ష రాసిన ప్రతీ స్థానిక విద్యార్థికి సీటు లభించింది. పాఠశాలలో మొత్తం 100సీట్లకు గాను 93మంది స్థానిక విద్యార్థులు ప్రవేశపరీక్ష రా�
జూలూరుపాడు: రాష్ట్రంలోని ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న పోడు భూములకు శాశ్వతంగా పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేసిందని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. మండల