జూలూరుపాడు: రాష్ట్రంలోని ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న పోడు భూములకు శాశ్వతంగా పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేసిందని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. మండల
ఖమ్మం : వైరా పోలీస్ డివిజన్ ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన స్నేహామెహ్రా ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం వైరా ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఖమ్మం