గ్రామ పాలన అధికారి(జీపీవో) పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వీఆర్వో, వీఆర్ఏలకు ఈ నెల 25న రాత పరీక్ష(స్క్రీనింగ్ టెస్ట్) నిర్వహిస్తున్నట్టు సీసీఎల్ఏ ప్రధాన కమిషనర్ నవీన్మిట్టల్ తెలిపారు.
దేశవ్యాప్తంగా సైనిక్ పాఠశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించిన రాత పరీక్ష ఫలితాల్ని (ఏఐఎస్ఎస్ఈఈ-2024) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది.
సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాల్లో 6,7,8,9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి సోమవారంతో దరఖాస్తుల గడువు ముగియనున్నట్టు గురుకుల విద్యాలయ సంస్థల సొసైటీ కార్యదర్శి రొనాల్డ్ రోస్ ఒక ప్రకటనలో తెలిపారు.
మెడికల్ కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ (NEET PG) పరీక్ష దేశవ్యాప్తంగా నేడు జరుగనుంది. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య విద్యాసంస్థల్లో (Medical colleges) ఎండీ, ఎంఎస�
తెలంగాణలోని 8 జిల్లాల్లో సెప్టెంబర్ 4న నిర్వహించనున్న సింగరేణి జూనియర్ అసిస్టెంట్ (ఎక్స్టర్నల్)పరీక్ష కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డైరెక్టర్ (ఆపరేషన్స్) చంద్రశేఖర్ సోమవారం వివరాలు వెల్లడించ
హైదరాబాద్: ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఖాళీగా ఉన్న జనరలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి కలిగిన, అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ