‘ఓటమే విజయానికి పునాది’ అంటారు. అవును మరోమారు అక్షరాల నిజమైంది. ఎక్కడైతే పొగోట్టుకున్నామో అక్కడే దక్కించుకోవడంలో ఉన్న మజా అంతాఇంతా కాదు. సరిగ్గా మూడేండ్ల క్రితం ఇదే ఇందిరాగాంధీ స్టేడియంలో దిగ్గజ బాక్స�
ప్రతిష్ఠాత్మక మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ గెలుపు జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ప్రత్యర్థి ఎవరైనా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న నిఖత్ ప్రిక్వ
ప్రతిష్ఠాత్మక మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్నకు సర్వం సిద్ధమైంది. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా 13వ ఎడిషన్ మెగా బాక్సింగ్ టోర్నీ బుధవారం అంగరంగ వైభవంగా మొదలైంది. అతిరథ మహారథుల సమక్షంలో వివిధ దేశా
ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ తిరిగొచ్చింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో జరిగిన చాంపియన్షిప్లో పసిడి పంచ్తో అదరగొట్టిన ఈ నిజామాబాద్ బిడ్డకు.. హైదరాబాద్లో ఘనస్వాగతం లభించింది. దేశం �
ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్గా అవతరించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. భారతదేశం అంతా ఆమె విజయానికి సంతోషిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల�
ప్రతిష్ఠాత్మక మహిళల ప్రపంచ చాంపియన్షిప్లో భారత యువ బాక్సర్ నిఖత్ జరీన్ అదిరిపోయే శుభారంభం చేసింది. బుధవారం జరిగిన 52 కిలోల తొలి బౌట్లో నిఖత్ 5-0 తేడాతో హెరెరా అల్వెరెజ్(మెక్సికో)పై అద్భుత విజయం సాధ�
న్యూఢిల్లీ: మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో నీతు (48 కేజీలు) శుభారంభం చేసింది. ఇస్తాంబుల్ వేదికగా జరుగుతున్న మెగాటోర్నీలో నీతు.. రొమేనియాకు చెందిన వెటరన్ బాక్సర్ స్టెలుటాపై విజయం సాధించి ప్రి�
న్యూఢిల్లీ: క్రీడా కార్యక్రమాలను కరోనా మహమ్మారి వదలడం లేదు. వైరస్ వ్యాప్తి కారణంగా ఇస్తాంబుల్ వేదికగా డిసెంబర్ 4 నుంచి 18 మధ్య జరుగాల్సిన మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ వాయిదా పడింది. మార్చి 2022 �