భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు మంగళవారం చుంచుపల్లి మండలంలోని విద్యానగర్ కాలనీలో గల సీఎంఆర్ షాపింగ్ మాల్లో పనిచేస్తున్న మహిళలకు రక్షణపై అవగాహన కల్పించారు.
AP News | కూటమి ప్రభుత్వంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోతుందని వైసీపీ ఆరోపించింది. రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒకచోట మహిళలు, బాలికలపై అత్యాచారాలు, దాడులు, హత్యలు జరుగుతూనే ఉన్నాయని తెలిపింది.
రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదని మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేలను అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అవమానపర్చినప్పుడు ఎ
రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాలలో మహిళలు, యువతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరీలపై నిఘా కొనసాగుతుందని, వారి అసభ్య ప్రవర్తనను రికార్డు చేసి అరెస్ట్ చేస్తున్నామని హైదరాబాద్ మహిళా సేఫ్టీ డీసీపీ కవిత త�
శాంతిభద్రతల సంరక్షణే ధ్యేయంగా తెలంగాణ సర్కార్ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేస్తుండగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సుఖశాంతులతో వర్ధిల్లుతున్నది. పోలీస్శాఖలో ఖాళీలను భర్తీ చేయడం, కొత్త వాహనాలు కేటాయించడం, �
ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలు, సింగరేణి, భైంసా లాంటి ప్రాంతాల్లో శాంతిభద్రతలు పోలీసులకు సవాల్గా తీసుకోవాల్సిన పరి�
రాత్రి పది గంటలు.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. ప్లాట్ ఫామ్ నంబర్ వన్.. కుర్తా పైజమాలో ఓ అందమైన అమ్మాయి నిలబడి ఉంది. ఒక పోకిరి వెనుక నుంచి వచ్చి ఆమె భుజానికి భుజం తాకిస్తూ.. ఆబగా శరీరాన్ని తడిమేసి వేగ�
మహిళల రక్షణ కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు నిజామాబాద్ సీపీ నాగరాజు తెలిపారు. జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో ఉమెన్ హెల్ప్ డెస్క్పై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు