RTC Buses | ఈ నెల 9వ తేదీన రాఖీ పండుగ నేపథ్యంలో అక్కాచెల్లెళ్లు తమ సోదరుల వద్దకు వెళ్లేందుకు పయనమయ్యారు. దీంతో ఆడబిడ్డలందరూ ఆయా బస్టాండ్లకు చేరుకుంటున్నారు.
TGSRTC | రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలు ఆధార్ కార్డు చూపిస్తే వారికి జీరో టికెట్ జారీ చేసి ఉచిత ప్రయాణం
KTR | మహిళల ఉచిత బస్సు ప్రయాణాలపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. నా వ్యాఖ్యల వల్ల మహిళలకు మనస్తాపం కలిగితే విచారం వ్యక్తం చేస్తున�
TSRTC | రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభమైనప్పటి నుంచి నిత్యం ఎక్కడో ఒక చోట ఘర్షణలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సీట్ల కోసమో, బస్సును ఆపడం లేదనో గొడవలు జరుగు�
TSRTC | సికింద్రాబాద్ పరిధి లోతుకుంట వద్ద ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో నిండిపోయింది. దీంతో మహిళా ప్రయాణికులు ఫుడ్ బోర్డింగ్ చేసేందుకు యత్నించారు. ఓ మహిళ ఎక్కుతుండగా బస్సు ఒక్కసారిగా ముందుకు కదలడంతో �
TSRTC | హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు భారీ సంఖ్యలో తమ సొంతూళ్లకు తరలివెళ్లారు. 13వ తేదీన 52.78 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. దీంతో ఆర్టీసీకి ఆ ఒక్కరోజే రికార్డు స్థాయిలో
TSRTC | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ పథకానికి మహిళా ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. అయి�
TSRTC | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ పథకానికి మహిళా ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఈ పథకం అమల్లోకి వచ్చిన 11 రోజుల్లోనే రికార్డుస
TSRTC | హైదరాబాద్లోని జూబ్లీ బస్ స్టేషన్ను సోమవారం టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమలు తీరు�
CM Revanth | ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని, ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచే మరో పథకాన్ని సీఎం శనివారం అసెంబ్లీ వేది
TSRTC | హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని శనివారం నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటిం�
DTC Buses | న్యూఢిల్లీ : ఢిల్లీ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్(డీటీసీ) బస్సు డ్రైవర్లకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ వార్నింగ్ ఇచ్చారు. మహిళా ప్రయాణికులను చూసిన వెంటనే బస్సులను ఆపాలని ఆదేశించారు. ఒక వేళ �