Vikarabad | గత రెండు,మూడు రోజులుగా భారీగా ఈదురు గాలులు వీస్తున్నాయి. దీంతో వికారాబాద్ మండలంలోని ఆయా గ్రామాల రైతులకు చెందిన మామిడి, కూరగాయల పంటలు పాడైపోయాయి.
తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో కొన్ని జిల్లా ల్లో గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ క�
అకాల వర్షాలు రైతన్నను ఆగం చేస్తున్నాయి. ఆదివారం ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన భారీ వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. వడగండ్ల కారణంగా వరిచేళ్లలో ధాన్యం రాలిప�
ఉత్తర/ఈశాన్య గాలుల ప్రభావం వల్ల రాష్ట్రంపై చలిపంజా విసురుతున్నది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. మధ్యాహ్నం వేళ కూడా వాతావరణం చల్లగా ఉంటున్నది. మరోవైపు పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూ
వారం నుంచి ఎడతెగని వర్షం కురుస్తున్నా ఎప్పుడైనా ఒక్క గంట కరంటు పోవడం చూశామా? వర్షాల తీవ్రతతో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించినా ఇంటిల్లిపాది టీవీల ముందు కాలక్షేపం చెయ్యగలుగుతున్నారు. వర్క్ ఫ్రమ్ హో�
నైరుతి రుతుపవనాలు తెలంగాణపై చురుకుగా కదులుతున్నాయి. ఫలితంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సోమవారం వర్షాలు కురిశాయి. 28 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వానలు పడ్డాయి. దక్షిణ జార్ఖండ్, గాంగ్టక్, పశ్చిమ బెంగా�
Delhi | దేశ రాజధాని ఢిల్లీని (Delhi) ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ముంచెత్తింది. సోమవారం తెల్లవారుజుము నుంచే ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తున్నది. దీనికి ఈదురు గాలులు తోడవడంతో రోడ్లపై చెట్లు
పగటిపూట లేదా వేసవికాలంలో ఎండవేడిమి ఎక్కువగా ఉన్నప్పుడు నేల బాగా వేడెక్కుతుంది. నేలతోపాటు నేలను ఆనుకుని ఉన్న గాలి కూడా వేడెక్కుతుంది. వేడెక్కిన ఈ గాలి వ్యాకోచించి తేలికై పైకిపోవడంవల్ల...