Freebies | ఉచిత హామీల విషయంలో రాజకీయ పార్టీలపై ఎలా ఆంక్షలు విధించాలన్న అంశంపై సమగ్రంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. ఈ విషయంలో పార్టీల మధ్�
Minister Ponguleti Srinivas Reddy | ధరణిపై( Dharani) త్వరలోనే శ్వేతపత్రం(White paper) విడుదల చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) అన్నారు.
కాళేశ్వరం ప్రాజక్టు కోసం ఖర్చుపెట్టిన నిధులకు సంబంధించి శ్వేతపత్రంలో పేర్కొన్న అంకెలకు, బడ్జెట్ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన అంకెలకు పొంతనలేదని మజ్లిస్ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు.
Harish Rao | అసెంబ్లీలో ఇరిగేషన్ మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై స్వల్పకాలిక చర్చ జరుగుతోంది. ఈ చర్చలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్రావు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన శ్వేత పత్రం సత్యదూ�
TS Assembly | రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల రంగంపై అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టింది. ఈ శ్వేతపత్రంపై స్వల్పకాలిక చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలో నీటిపారుదలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చేందుకు అధికార ప�
కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు రూ.3.07 లక్షల కోట్లు ఖర్చవుతుందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. ఇందులో 6 గ్యారెంటీలకు రూ.2.15 లక్షల కోట్లు కాగా, మిగతా హామీలకు రూ.91 వేల కోట్ల ఖర్చు అవుతుందని చెప్పార
యూపీఏ పదేండ్ల పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని, అవినీతి పెచ్చరిల్లిపోయిందని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. దీర్ఘకాలిక ఆర్థిక పరిపుష్టికి యూపీఏ ప్రభుత్వం ఏమాత్రం చర్యల�
Parliament | పార్లమెంట్ (Parliament) బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో వైట్, బ్లాక్ పేపర్ల వార్ మొదలైంది. దేశ ఆర్థిక స్థితిగతులపై అధికార, విపక్ష పార్టీలు నేడు పార్లమెంట్లో వైట్, బ్లాక్ పేపర్లను స�
విద్యుత్ కొనుగోళ్లలో డిస్కంలు ఇబ్బందులు ఎదుర్కోవడానికి ముఖ్య కారణం.. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఏళ్లుగా చెల్లించని రూ.28,842 కోట్ల బకాయిలు. వీటిలో ఒక్క సాగునీటి శాఖ చెల్లించవలసినవి రూ.14,193 కోట్లు.
‘ఇవేం లెక్కలు, ఏది కరెక్ట్.. శ్వేతపత్రంలో అన్నీ తప్పులే. ఒకే రకమైన లెక్కలు ఒక్కో పేజీలో ఒక్కో రకంగా ఉన్నాయి. ఈ బుక్కును మేము న మ్మాలా? అసలు ఈ శ్వేతపత్రం వెనుక మీ ఉద్దేశం ఏమిటి?’ అంటూ ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక�
లఘు చర్చ సందర్భంగా సభలో సభ్యులకు 42 పేజీల శ్వేతపత్రాన్ని ఇచ్చిన నాలుగు నిమిషాలకే చర్చను ప్రారంభించాలని స్పీకర్ కోరడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు తప్పుబట్టారు.
Harish Rao | తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని హరీశ్రావు అన్నారు. ఈ శ్వేతపత్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యయం- తెలంగాణ వాటా కింద 1956-57 నుంచి 2013-14 వరకు 41.68 శాతం ఖ