బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈనెల 17న జమ్మికుంటకు రానున్నారని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, మండలి విప్ పా�
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు శుక్రవారం జమ్మికుంటకు రానున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా జమ్మికుంట పట్టణానికి హెలీకాప్టర్లో చేరుకుంటారు. నాయిని చెరువు వద్దగల హెలీప్యాడ్లో దిగనున్నారు
బీఆర్ఎస్కు కార్యకర్తలే పట్టుగొమ్మలని, వచ్చే ఎన్నికల్లో ప్రతి కార్యకర్తా ఒక సైనికుడిలా పనిచేయాలని బీ ఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి పిలుపునిచ్చారు. కార్యకర్�
‘నాకొక్క అవకాశం ఇయ్యండి. మీ బిడ్డగా ఆశీర్వదించాలి. పనిచేసే ప్రభుత్వానికే పట్టంగట్టాలే. ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటల, తట్టెడు మైట్టెనా పోసిండా చెప్పాలే. పనిచేయని నాయకుడు, ప్రజలను పట్టించుకోని వ్యక్తి మనకు అ�
Whip Padi Kaushik Reddy | ‘ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇక యాక్షన్ చేసే నాయకుడు వస్తడు. మీ మధ్య చేరి నటిస్టడు. నమ్మితే మోసపోవడం ఖాయం’ అని మండలి విప్, బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి పాడి కౌశిక్రెడ్డి ప్రజల�
తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధిస్తారని, ఇది ముమ్మాటికీ వందశాతం జరిగి తీరుతుందని మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని సాయ�
‘రైతును రాజుగా చేయడమే కేసీఆర్ లక్ష్యం. అందు కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు’ అని మండలి విప్, బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి పాడి కౌశిక్రెడ్డి పే ర�
ప్రజాహితమే తన అభిమతమని పాటుపడిన మహోన్నత నాయకుడు పరిపాటి జనార్దన్రెడ్డి అని, అలాంటి మ హనీయులను నిత్యం స్మరించుకోవాలని మండ లి విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కొనియాడారు.