రైతుల బాగు కోసం గూడూరు మోహన్రెడ్డి ఎంతో కృషి చేశారని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. వలిగొండ మండలంలోని ఏదుళ్లగూడెం గ్రామం లో శనివారం జరిగిన నీటి పారుదల శాఖ విశ్రాంత ఎస్ఈ మోహన్రెడ్డి సంతా
కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామానికి చెందిన గోవర్ధన్రెడ్డి విజయ డెయిరీ ఆధ్వర్యంలో గ్రామంలో నిర్వహిస్తున్న పాల సేకరణ కేంద్రానికి పాలు పోస్తున్నాడు. వ్యవసాయంతోపాటు పాడి పరిశ్రమ నిర్వహిస్తూ వచ్చిన డబ్బు
నేడు తెలంగాణ ప్రభుత్వం రైతన్నకు అన్నివిధాలా అండగా నిలుస్తున్నది. ఎవుసాన్ని పండుగలా మార్చడమే కాదు, రైతును రాజును చేసే సంకల్పంతో అనేక పథకాలు అమలు చేస్తున్నది. ఇంటి పెద్దదిక్కైన రైతు ఎలా మరణించినా.. ఆ కుటుం�
సీఎం కేసీఆర్ వేసే ప్రతి అడుగు రైతు సంక్షేమం కోసమే. రైతు బంధు, పంట రుణాల మాఫీతోపాటు రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. నాడు రైతు మరణిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి ఉండేది. నేడు రైతు కుటుంబాలకు భర�
Mla Shanker Naik | తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) ఆధ్వర్యంలో రైతులకు జరుగుతున్న మేలును కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారని మహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నా�
తెలంగాణ ఆవిర్భావం అనంతరం అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేండ్లుగా రైతుల సంక్షేమమే ధ్యేయంగా అమలుచేసిన పథకాలతో వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఒకప్పు�
రైతు సంక్షేమానికిగాను బీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నది. తొమ్మిదేండ్ల పాలనలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తూ వస్తున్నది.
రైతుల సంక్షేమానికి పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలు ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు నష్టపోకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా నకిలీ విత్తనాల నివారణపై ఉక్కుపాదం మోపి�
తెలంగాణ రాష్ట్రం రాక ముందు నీళ్లు లేక, పంటలు పండక చానా ఇబ్బందులు పడ్డామని.. ఇప్పుడు ఎటుచూసినా పచ్చని పొలాలు, నీళ్లతో జిల్లా పచ్చగ మారిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించేందుకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేస్తున్నదని ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్ అన్నారు.