Mahadharna | కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా సమగ్ర కులగణన చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 2న ఢిల్లీలో జరిగే మహాధర్నా విజయ వంతం చేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ పిలుపు ని
ఆరె కులస్తుల మనోభావాలను గ్రహించి కేసీఆర్ ప్రభుత్వం ఉప్పల్ భగాయత్లో ఎకరం భూమి, కోటి రూపాయలు మంజూరు చేయడం పట్ల ఆరెకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెట్టిపల్లి శివాజీ హర్షం వ్యక్తం చేశారు.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్కు చెందిన సురకంటి జగన్ (32) జీవనోపాధి కోసం గల్ఫ్ దేశమైన ఖతార్కు వెళ్లాడు. అక్కడ అల్ బావాకిర్ యూనికాన్ అనే కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కాగా.. 2021ల�
మంత్రి కేటీఆర్ .. గిఫ్ట్ ఏ స్మైల్ స్ఫూర్తితో బాలానగర్ డివిజన్లోని రాజీవ్గాంధీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సొంత ఖర్చులతో అంబులెన్స్ సేవలను
రాష్ట్రంలో నూ తనంగా నిర్మిస్తున్న సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ సచివాలయం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సం క్షేమ సంఘం హర్షం ప్రకటించి�