ఇంటి చుట్టూ అల్లుకున్న జ్ఞాపకాలు, బంధాల నేపథ్యంలో రూపొందిన వెబ్సిరీస్ ‘హోం టౌన్'. రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనీ, అనిరుధ్, జ్యోతి ప్రధానపాత్రధారులు.
నిత్యామీనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్సిరీస్ ‘కుమారి శ్రీమతి’. గోమటేష్ ఉపాధ్యాయ దర్శకత్వం వహించారు. శ్రీనివాస్ అవసరాల స్క్రీన్ప్లే, సంభాషణలు సమకూర్చారు. ఏడు ఏపిపోడ్ల ఈ సిరీస్ సెప్టెంబర్ 28
ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘లస్ట్స్టోరీస్-2’ వెబ్సిరీస్లో కథానాయిక మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలో నటించింది. ఆధునిక సమాజంలో స్త్రీపురుష సంబంధాలు, మారుతున్న ఆలోచనా ధోరణులను చర్చిస్తూ ఈ సిరీస్ను రూపొందిం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియురాలిని హత్య చేసిన నిందితుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా.. పలు వెబ్సిరీస్లు చూసి ఆనవాళ్లన�
మెగా డాటర్ నిహారిక(Niharika) డిజటిల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటుంది. సినిమాలతో పెద్దగా అలరించలేకపోయిన కూడా వెబ్ సిరీస్లతో మాత్రం మాంచి ఎంటర్టైన్మెంట్ని అందించింది. పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడ
OTT | వెండితెర మీద రాణిస్తున్న నాయికలు వెబ్సిరీస్లలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సమంత, కాజల్, తమన్నా వంటి తారలు వెబ్సిరీస్లతో సత్తాచాటారు.
సినిమాలతో పాటు డిజిటల్ వేదికల మీద అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ కెరీర్లో దూసుకుపోతున్నారు కథానాయికలు. పాత్రలపరంగా ప్రయోగాలకు వెబ్సిరీస్లను ఉత్తమమైన మార్గంగా భావిస్తున్నారు. ఇప్పటికే సమంత, తమన్నా వం
సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న వెబ్సిరీస్ ‘అహం బ్రహ్మస్మి’. సిద్ధార్థ్ పెనుగొండ దర్శకత్వంలో లెటర్ బాక్స్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ఈ వెబ్సిరీస్ ట్రైలర్ను ఇటీవల ఏషియన్ గ్రూప
ఆమె.. సిసలైన కథానాయికగా మారింది. ఆమెపైనే కథలు పుడుతున్నాయి. ఆమె చుట్టూనే కథనాలు తిరుగుతున్నాయి. బ్యూటీక్వీన్ ముద్ర నుంచి బయటపడి, ఓటీటీ మహారాణి అన్న గుర్తింపును పొందుతున్నది. తెరపైనే కాదు, తెర వెనుకా ఎందర�