Weather Update | తెలంగాణలో రాగల మూడురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ని జారీ చేసింది. హిందు మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన
Rains | నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. వాయవ్యవ దిశగా గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లుగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది ప్రస్తుతం ఈ వాయుగుండం చెన్నైకి 440 కిలోమీ
రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తిరోగమించనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, అస్సాం, మేఘాలయలోని మిగిలిన ప్రాంతాల నుంచి అలాగే అరుణాచల్ప్రదేశ్
గ్రేటర్లో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. గురువారం గ్రేటర్ వ్యాప్తంగా తేలికపాటి జల్లులు కురిశాయి. గరిష్ఠం 31.2, కనిష్ఠం 23.8, గాలిలో తేమ 68 శాతంగా నమోదైనట్లు అ
కొద్దిరోజుల నుంచి భానుడి భగభగతో అల్లాడి పోతున్న ప్రజలు బుధవారం సాయంత్రం కురిసిన వర్షంతో ఉపిరి పీల్చుకున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వారం నుంచి దాదాపు 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా..
TG Rains | తెలంగాణలో రాగల మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను ఆజరీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యా
Weather Update | రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆగ్నేయ బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
TG Rains | తెలంగాణలో వచ్చే రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ హైదరాబాద్ సహా కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడె�
Weather Update | ఈ నెల 8 వరకు ఎనిమిది 18 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణ, అరుణాచల్ప్రదేశ్, నాగాలాండ్, అసోం, మేఘాలయ, జార్ఖండ్, అండమాన్ నికోబార్ దీవుల్లో భా
నగరంలో బుధవారం రాత్రి వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. ఉన్నట్టుండి రాత్రి పదిన్నర గంటల నుంచి వర్షం దంచికొట్టింది. బంజారాహిల్స్, హైటెక్సిటీ, బేగంపేట, మెహిదీపట్నం, కోఠి, సికింద్రాబాద్, దిల్సుక్నగర్
సీరోలు సెక్షన్లో లైన్మెన్గా విధులు నిర్వర్తించే మూడు నరేందర్ ద్వారానే ఆకేరు వాగు నీటి ఉధృతిలో మరిపెడ మండలం సీతారాంతండా మునిగిపోతుందని బయట ప్రపంచానికి తెలిసింది. సీరోలులో విద్యుత్ శాఖలో పనిచేస్త�
భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి ఉగ్రరూపం దాల్చుతుండగా, మంచిర్యాల పట్టణ ప్రజలకు వరద టెన్షన్ పట్టుకున్నది. కడెం ప్రాజెక్టుకు ఆదివారం అర్ధరాత్రి 12 గంటల వరకు 50 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, సోమవారం ఉదయానిక�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆయా పంటలు నీట మునగగా పలు ఇండ్లు దెబ్బతిన్నాయి. చెరువులు, కుంటలతోపాటు మూసీ, ఈసీ వాగులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్�
వాన కుండపోత పోస్తున్నది. రెండో రోజూ పలు చోట్ల దంచికొట్టింది. భారీ వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అతలాకుతలమైంది. వరదలు పోటెత్తడంతో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లకు గండ్లు పడడం, వంతెనలు, కల్వర్టులు కొట�
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తుతుండడంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చెరువులు మత్తడి దుంకాయి. కొన్నిచోట్ల రోడ్లపైకి నీరు రావడంతో జనం రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు.