Veterinary Doctors | ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పెంపుడు జంతువుల పట్ల దిగులువద్దని, అయితే కనీస జాగ్రత్తలు తీసుకోవాలని పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గల రాజేంద్రనగర్ ఆసుపత్రి చికిత్స విభాగ�
కొల్లాపూర్ మామిడికి దేశ, విదేశాల్లోనూ ఎంతో ప్రత్యేకతను కలిగి ఉన్నది. పండ్లల్లో రారాజు అయిన మామిడి ఈ ఏడాది చిన్నబోయింది. వాతావరణంలో వచ్చిన మార్పులకు తోడు ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిటశాపంగా మారింది.
వాతావరణ మార్పులు.. ఈ భూమ్మీద ప్రతి ఒక్కరినీ ఏదో ఓ రకంగా ప్రభావితం చేస్తాయి. అయితే.. ఆ ప్రభావం అందరిమీదా సమానంగా ఉండటం లేదట. పురుషులతో పోలిస్తే, ఆడవాళ్లపైనే వాతావరణ ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నదని పలు సర్వ�
ప్రపంచ ప్రకృతి సంరక్షణ సూచీ(ఎన్సీఐ)లో 176 ర్యాంక్తో భారత్ అట్టడుగున అయిదో స్థానంలో నిలిచింది. జీవ వైవిధ్యం కోల్పోవడం, ఆవాసాల విధ్వంసం, కాలుష్యం, అసమర్థ సంరక్షణ విధానాలను ఈ ర్యాంకింగ్ ప్రతిబింబించింది.
వాతావరణ మార్పులు, భూతాపం కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మార్చి ప్రారంభం నుంచే పగటి పూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్పై భానుడి ప్రతాపం క్రమంగా పెరుగుతున్నది.
వాతావరణంలో మార్పులు చీడపీడలకు కారణమవుతున్నది. అంతర్జాతీయ స్థాయిలో పంటల ది గుబడి, సాగు విధానాలు, వాతావరణంలో మార్పులు వంటి అంశాలపై ఇక్రిసాట్ అధ్యయనం చేసింది.