Jagityala | బతుకుదెరువు కోసం వలస వచ్చిన ఓ కూలీ(Migrant worker) నీటి సంపులో(Water sump) పడి అర్దాంతరంగా తనువు చాలించాడు. ఈ విషాదకర సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్లో చోటు చేసుకుంది.
వనపర్తి : జిల్లా విషాదం చోటు చేసుకుంది. నీటి సంపులో పడి జయంత్(5) సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన కొత్తకోట మండలం కానాయపల్లిలో సోమవార చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్ర
రంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మూడేళ్ల బాలిక (కుట్టి )మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల �
కుత్బుల్లాపూర్,మే12 : ఇంటి ముందు ఉన్న నీటి సంపులో ప్రమాదవశత్తు పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్ఐ రాంబాబు తెలిపిన వివరాల ప్రకార�
ఆరు నెలల చిన్నారి | జిల్లాలోని శంషాబాద్ మండలం తొండుపల్లిలో దారుణం జరిగింది. కన్నతండ్రే పసివాడని కూడా చూడకుండా చిన్నారిని నీటిసంపులో పడేశాడు. దీంతో ఆ పసివాడు కన్నుమూశాడు. తొండుపల్లికి చెందిన విక్రమ్, స్�