ఎస్పీఆర్హిల్స్ వాసులకు తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్, బోరబండ తదితర ప్రాంతాల్లోని 50కు పైగా బస్తీల్లోని వేలాది మంది ప్రజల చిరకాల వాంఛగా ఉన్న వాటర్ రిజర్వాయర్
నగర దాహార్తిని తీర్చడంలో ముఖ్యభూమిక పోషించే ఎల్లంపల్లి రిజర్వాయర్లో నీటి నిల్వలు ఆందోళనకరంగా మారడంతో జలమండలి అప్రమత్తమైంది. ఎల్లంపల్లి రిజర్వాయర్లో ప్రస్తుతం నీటి నిల్వలు 4.5 టీఎంసీల మేర ఉండగా, డేడ్
ఇంకా ఎండలు ముదరనే లేదు, కానీ, అంతట నీటి సమస్య మొదలవుతున్నది. కరీంనగర్లో ఇప్పటికే ప్రజల గొంతెండిపోతున్నది. నాలుగైదేండ్లుగా లేని నీటి సమస్య మళ్లీ ఇబ్బంది పెడుతున్నది.
జనవరి-31తో యాసంగి సాగు ప్రణాళిక ముగిసింది. ఈ ఏడాది యాసంగిలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 5.81లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు అవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేయగా 4.01లక్షల ఎకరాల్లోనే (83శాతం) సాగు అయ్యింది.
మహానగర శివారు ప్రజల దాహార్తికి శాశ్వత విముక్తి లభించింది. శరవేగంగా విస్తరిస్తున్న మహా నగరంలో ప్రజలకు జలమండలి సమృద్ధిగా నీరందిస్తున్నది. ఫేజ్ -1 కింద 193 గ్రామాలకు రూ.750 కోట్లు ఖర్చు పెట్టి 164 రిజర్వాయర్లు, 1571
భూగర్భ జలాలను పెంచే లక్ష్యంతో చేపట్టిన చెక్డ్యాంల నిర్మాణాలు పూర్తి కావడంతో నీటితో కళకళలాడుతున్నాయి. తాండూరు నియోజకర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్ మండలాలకు 7 చెక్ డ్యాంల నిర్మాణానికి తెలంగాణ ప్ర�
ఇన్ని రోజులు ఒక ఎత్తు. ఇప్పుడు ఒక ఎత్తు. ఇది ఇరిగేషన్ శాఖకు పరీక్ష కాలం. ఇది మునుపటి తెలంగాణ కాదు. గతంలోలాగా ఆలోచిస్తే కుదరదు. నీటిసమస్య లేకుండా ప్రాజెక్టులు కట్టుకున్నాం. తాగు, సాగు అవసరాలకు సమృద్ధిగా నీర