కృష్ణానదికి వరద రాక ముందుగానే ప్రారంభమైంది. ఈసారి ఏడాది ముందుగానే ప్రవాహం వచ్చి.. జూరాల ప్రాజెక్టు గేట్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేసినా ఎంజీకేఎల్ఐ ఎత్తిపోతల మోటర్లు మాత్రం ఆన్ కావడం లేదు. లిఫ్ట్ ఆ�
పాలకుల నిర్లక్ష్యం, నీటిపారుదల శాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతో అన్నదాతల ఆశలు ఆవిరి అవుతున్నాయి. రిజర్వాయర్ల గేట్లకు వేసవిలో మరమ్మతులు చేయకుండా వానకాలంలో పనులు ప్రారంభించడంతో నీటి పంపింగ్కు బ్రేక్ పడ�
ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన రేవంత్ ముఖ్యమంత్రిగా ఉన్నా.. ఎగువ పాలమూరుతోపాటు ప్రాజెక్టుల కోసం త్యాగం చేసిన కొల్లాపూర్ ప్రాంతం ఎడారిగా మారే పరిస్థితి నెలకొన్నది. ‘వడ్డించేవాడు మన వాడు అయితే.. అఖరి బం�
మండలంలోని పెద్దకోడెపాక శివారులో దేవాదుల పైపులైన్ ఎయిర్వాల్వ్ లీకేజీ అయింది. సుమారు వంద అడుగుల ఎత్తుకు నీళ్లు ఎగిసిపడి ఫౌంటెన్ను తలపించింది. చుట్టున్న పంట పొలాల్లోకి నీళ్లు భారీగా చేరాయి. చలివాగు ర�
సిద్దిపేట నియోజకవర్గం లోని నంగునూరు మండలం ఘనపూర్ గ్రామం వద్ద నిర్మిస్తున్న పంప్హౌస్ పనులను మాజీ మం త్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఆదివారం పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే యాసంగికి ఎట్టి ప�
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ప్రధాన జలాశయాలు నిండుతున్నాయి. ఆరురోజులుగా గోదావరి జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు లేఖతో ప్రభుత్వం దిగివచ
నగర దాహార్తిని తీర్చడంలో ముఖ్యభూమిక పోషించే ఎల్లంపల్లి రిజర్వాయర్లో నీటి నిల్వలు ఆందోళనకరంగా మారడంతో జలమండలి అప్రమత్తమైంది. ఎల్లంపల్లి రిజర్వాయర్లో ప్రస్తుతం నీటి నిల్వలు 4.5 టీఎంసీల మేర ఉండగా, డేడ్
రైతులంటే కాంగ్రెస్ సర్కారుకు అలుసుగా మారిందని, ఎన్నికల ముందుకు అబద్ధ్దాలు ప్రచారం చేసి ఓట్లు వేయించుకుని అధికార పీఠంపై కూర్చోగానే అన్నదాతల అక్రందనలు సర్కారు పెద్దల చెవులకు ఎక్కడం లేదని ఎమ్మెల్యే పల్�
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలకఘట్టానికి రంగం సిద్ధమైంది. ఏదుల పంప్హౌస్కు కనెక్టివిటీ చేస్తూ 400 కేవీ విద్యుత్ లైన్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా శుక్రవారం విద్యుత్ సరఫరా సాఫీగా సాగింది.
శ్రీశైలం : శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో పీహెచ్-2 పంప్ మోడ్ ద్వారా నీటి తరలింపు ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం విద్యుత్సౌధ డైరెక్టర్ వెంకటరాజం, జలసౌధ (ఈఎన్సీ) ఉన్నతా�