జిల్లాలో శనివారం కురిసిన వర్షానికి ఎస్సారెస్పీలో ఇన్ఫ్లో స్వల్పంగా పెరిగింది. ప్రాజెక్ట్లోకి 3, 472 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. శనివారం వరకు 11.335 టీఎంసీలుగా ఉన్న నీటిమట్టం, ఆదివ�
జూరాల ప్రాజెక్టుకు వర ద కొనసాగుతుండడంతో ప్రాజెక్టు జలకళను సంతరించుకున్నది. ఎగువ నుంచి జూరాలకు 72,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదు కాగా.. నాలుగు గేట్లు ఎత్తారు. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లకు గానూ ప్రస్తు�
ఉత్తర తెలంగాణ వరదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం మొదలైంది. వారం పది రోజుల నుంచి నీరు వచ్చి చేరుతుండడంతో క్రమంగా నీటి మట్టం పెరుగుతున్నది. మొన్నటి వరకు డెడ్స్టోరీకి చేరువలో కనిపించినా.. ఇ
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు లక్ష క్యూసెక్కులకు పైగా వరద వచ్చి చేరుతుండడంతో డ్యాం లోని 33 గేట్లను ఎత్తారు. 1,49,535 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జూరాలకు వరద రోజురోజుకూ పెరుగున్నది. శనివారం ప్రాజెక్టుకు 3.10 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలు నిండుకుండలా మా�
గోదావరి వరద భద్రాచలం పట్టణాన్ని వదలడం లేదు. వారం రోజుల నుంచి మొదటి ప్రమాద హెచ్చరికను వదిలే అవకాశం ఇవ్వడం లేదు. తగ్గుతూ.. పెరుగుతున్న వరదను అంచనా వేస్తున్న అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకుం�
నాగార్జునసాగర్ డ్యామ్ నీటి మట్ట రెండు అడుగుల మేర పెరిగింది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకుగానూ ఈ ఏడాది జూలైలో 503 అడుగుల దిగువకు చేరింది.