ఉమ్మడి జిల్లా నిండుకుండను తలపిస్తోంది. ఎటు చూసిన జల సవ్వళ్లతో కనిపిస్తోంది. అలుగు పారుతోన్న చెరువులు, గేట్లు తెరుచుకున్న భారీ ప్రాజెక్టులు, ఉప్పొంగుతోన్న చిన్న, మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులతో జల సంద
చెరువులు, కుంటలు, భారీ నీటి పారుదల ప్రాజెక్టుల్లో చేప పిల్లల పెంపకానికి మత్య్సకారులను ప్రోత్సహించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చించింది. 100 శాతం రాయితీతో చేప పిల్లల విత్తనాన్ని అంది�
రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని నీటి పారుదల శాఖ సీఈ శ్రీనివాస్ సూచించారు. పోచారం ప్రాజెక్టు ప్రధాన కాలువ గేట్ల నుంచి ఆర్డీవో ప్రభాకర్తో కలిసి గురువారం నీటిని విడుదల చేశారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టు పరిధిలో వానకాలం పంటల సాగుకోసం ఈనెల 7న నీటిని విడుదల చేయనున్నట్లు ఎస్ఈ శ్రీనివాసరావు గుప్తా తెలిపారు. వానకాలం పంటలకు సాగునీరందించే ప్రణాళికపై తెలంగాణ నీటి పారుదల శాఖ �
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు గురువ�
మత్స్యకారులు చెరువుల తూము షటర్లు ఎత్తకుండా నీటి పారుదల శాఖ నుంచి నిఘా ఏర్పాటు చేస్తామని ఆ శాఖ ములుగు డీఈ రవీందర్రెడ్డి అన్నారు. ఈ నెల 27న ‘నమస్తే’లో ‘చేపల కోసం చెరువు ఖాళీ’ కథనానికి నీటి పారుదల శాఖ అధికార�
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల విద్యుత్తో సాగర్ ఆయకట్టు పరిధిలో బోర్లు, బావుల ఆధారంగా రైతులు వరి సాగు చేశారు. వర్షాలు కురువక భూగర్భజలాలు తగ్గి ప్రస్తుతం అవి ఎండిపోయే పరిస్థితికి చేరాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలోని లక్ష్మీ బరాజ్కు గురువారం ఇన్ఫ్లో 880 క్యూసెక్కులు వచ్చింది. దీంతో నాలుగు గేట్లు ఎత్తి 7,050 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నట్టు భార�
ఇరిగేషన్ శాఖను ఏకీకృతం చేసిన ఘనత ముఖ్యమంత్రిదే టీఎన్జీఓస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ నల్లగొండ, ఆగష్టు 26 : ఉమ్మడి పాలనలో దశాబ్దాలుగా నీటి పారుదల శాఖకు నిధులు విడుదల చేయకుండా ఆ శాఖను నిర్వ