జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలోని లక్ష్మీ బరాజ్కు గురువారం ఇన్ఫ్లో 880 క్యూసెక్కులు వచ్చింది. దీంతో నాలుగు గేట్లు ఎత్తి 7,050 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నట్టు భారీ నీటి పారుదలశాఖ డీఈఈ సురేశ్ తెలిపారు.
బరాజ్ నీటి నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 2.01 టీఎంసీలు ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.
– మహదేవపూర్