Wind Storms | తీవ్రమైన ఈదురుగాలుల ధాటికి రోడ్డుకు ఇరువైపులా నాటిన చెట్లు విరిగి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డుపై ప్రయాణించే వాళ్లు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయం గుప్పిట్లో రాకపోకలు కొనసాగిస్తున్నారు.
Wargal Temples | ఆదివారం ఆయాప్రాంతాలనుండి దేవదర్శనాలకోసం వచ్చిన భక్తులతో సందడిగా మారాయి. నాచగిరి నరసింహస్వామి క్షేత్రంలో భక్తులు పెద్దసంఖ్యలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఆచరించారు.
Venugopala Swamy Temple | స్వామివారి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణ దాత టేకులపల్లి రాంరెడ్డి వెల్లడించారు.
రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతిచెందిన విషయం తెలిసిన కూతురు దుఃఖాన్ని దిగమింగుతూ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు హాజరైన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రానికి చెందిన పసు
నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలో వసంత పంచమి (Vasantha Panchami) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చదువుల తల్లిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. అర్ధరాత్రి నుంచే క్యూలైన్లల
Twins | వాళ్లిద్దరూ ఒకేలా ఉంటారు. రూపం గుర్తు పట్టకుండా ఉంటారు. దగ్గరి వాళ్లు, రోజూ చూస్తున్నవాళ్లు అయినా సరే ఒక్కోసారి ఆయనను ఈయన అనుకుంటారంటే అతిశయోక్తి కాదు. దగ్గరికి వచ్చి చూస్తే తప్పా ఇద్దరి మధ్య తేడాలేం�
మంత్రి హరీశ్| రాష్ట్రంలో తాగునీటితోపాటు సాగునీరు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే నని మంత్రి హరీశ్ రావు అన్నారు. టీఆర్ఎస్ కంటే ముందు పదేండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండి ప్రజలకు చేసిందేమిటని ప్రశ్నించారు. ర�