‘పల్లెప్రగతి’ కార్యక్రమంలో గ్రామాలు సుందరంగా తయారవుతున్నాయి. పారిశుధ్య పనులు పక్కాగా చేస్తుండడంతో పరిశుభ్ర వాతావరణం నెలకొంటున్నది. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పల్లెలపై ప్రత్యేక దృష్టి పె
స్కూళ్లలో తీరొక్క మొక్కలు నాటాలి కాలుష్య నివారణకు చెట్లు దోహదం డీఈవో వాసంతి దామెర, జూలై 8: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొందని డీఈ�
గ్రామంలో పల్లె ప్రగతి పనులు 100% పూర్తి నాడు పెంటకుప్పలు, గుంతలతో అధ్వానం నేడు పచ్చదనం, పారిశుధ్యానికి మారుపేరు ప్రత్యేక ఆకర్షణగా ఆక్సిజన్ పార్కు కోతుల కోసం ఫుడ్ కోర్టు జీపీకి ఆదాయం తెస్తున్న మొక్కల పెం�
ఉత్సాహంగా పాల్గొంటున్న సబ్బండ వర్గాలు పల్లెల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనులు చెత్తాచెదారం తొలగించడంతో శుభ్రంగా వీధులు విరివిగా మొక్కలు నాటుతూ హరిత తెలంగాణ వైపు అడుగులు పచ్చదనం, పరిశుభ్రతతో పాటు అభివృ�
ఎస్పీ సంగ్రామ్సింగ్ జీ పాటిల్ పోలీస్ స్టేషన్ తనిఖీ.. రికార్డుల పరిశీలన మహాముత్తారం : పోలీసులు ప్రజలతో మమేకం కావాలని ఎస్పీ డాక్టర్ సంగ్రామ్సింగ్ జీ పాటిల్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పోలీస
నాడు చెత్తాచెదారంతో అధ్వానంగా పరిసరాలునేడు పరిశుభ్రతకు కేరాఫ్గా నిలిచిన పల్లెఅభివృద్ధిలోనూ దూసుకుపోతున్న గ్రామంఆహ్లాదం పంచుతున్న ప్రకృతి వనం‘పల్లె ప్రగతి’తో మారిన రూపురేఖలుమహబూబాబాద్, జూలై 6 (నమస�
పునరుద్ధరణ దిశగా ప్రతాపరుద్ర నక్షత్రశాలగత పాలకుల నిర్లక్ష్యంతో దశాబ్దం నుంచి మూసివేతమంత్రి కేటీఆర్ చొరవతో రంగంలోకి గ్రేటర్ కార్పొరేషన్వారంలోగా భవన సామర్థ్యంపై నివేదికవరంగల్, జూలై 5 : ఖగోళ విజ్ఞాన�
మంత్రి ఎర్రబెల్లి| ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్రాన్ని కోరామని, ఇప్పటికీ ప్రధాని మోదీ స్పందించడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం వద్దన్నా వరి ధాన్యం కొనుగోలు చేశ
ములుగు, జయశంకర్ భూపాలపల్లిలో మాత్రం ఒక్కొక్కటే..పల్లె ప్రగతి పనుల ఆధారంగా గుర్తింపు40 మార్కుల ప్రాతిపదికన జాబితామెరుగైన పనితీరు ఉంటే ఉత్తమ జీపీలుఎక్కువ మెరుగైన జీపీలుంటే ఉత్తమ మండలాలుచెత్త జీపీల జాబి�
ఆత్మకూరు, జూలై 4: వ్యవసాయాన్ని పండుగ చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని నీరుకుళ్ల గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మించిన క్లస్టర్ రైతు వేదిక భవనాన్ని ప�
చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలతో డీసీపీ వెంకటలక్ష్మిహన్మకొండ సిటీ, జూలై 2: వెట్టిచాకిరీ నుంచి చిన్నారులకు విముక్తి కలిగించేందుకు ఈ నెల 7 నుంచి ప్రారంభించనున్న ‘ఆపరేషన్ ముస్కాన్’ను విజయవంతం చేయాలని వరం�
ఎమ్మెల్యే అరూరి | పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని పల్లె పకృతి వనాన్ని స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆకస్మికంగా సందర్శించారు