రాయపర్తి, జూలై 17: మండలకేంద్రంలో పది ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయబోయే బృహత్ పల్లెప్రకృతి వనాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని వరంగల్ ఆర్డీవో సీహెచ్ మహేందర్జీ సూచించారు. శనివారం తహసీల్దార్ కుసుమ సత్యనారాయ�
చిట్యాల, జూలై 17 : రెండు నెలల క్రితం తల్లి కరోనాతో మృతి చెందగా మనోవేదనకు గురైన ఓ బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన మండలంలోని ఒడితల గ్రామంలో జరిగింది. ఎస్సై వీరభద్రరావు తెలిపిన వివరాల ప్రకార�
జిల్లా నోడల్ అధికారి ఆజామొయినొద్దీన్ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీ స్కూళ్లలో మౌలిక వసతులపై ఆరా టీచర్లు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన పర్వతగిరి, జులై 17: మారుమూల గ్రామాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆన్
వరంగల్ రూరల్ : నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి పితృవియోగం కలిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ శనివారం ఎమ్మెల్యే పెద్ది సు�
ఈ ఏడాది మూడు జిల్లాల్లోని పది మండలాల్లో అమలు600 యూనిట్ల కేటాయింపు, విలువ రూ.12 కోట్లుఒక్కో యూనిట్ రూ.2 లక్షలు, సబ్సిడీ 70శాతంప్రతి లబ్ధిదారుకు రెండు గేదెల పంపిణీఅర్హుల ఎంపికకు అధికారుల కసరత్తుఎస్సీ రిజర్వ్�
జిల్లా బాలల సంరక్షణాధికారి మహేందర్రెడ్డికలెక్టర్ ఆదేశాల మేరకు బాలల వివరాల సేకరణనర్సంపేట, జూలై 16: అనాథ పిల్లలకు విద్య, వసతి కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా బాలల సంరక్షణాధికారి మహేంద�
చైర్మన్ డబ్బులు వాడుకున్నాడని ఆరోపణ శాయంపేట, జూలై 15: మండలకేంద్రంలోని పీఏసీఎస్లో చైర్మన్, డైరెక్టర్ల మధ్య గురువారం వాగ్వాదం జరిగింది. ధాన్యం కొనుగోలు సెంటర్ల నిర్వహణ డబ్బులను తమకు ఇవ్వకుండా సొంతానికి
మంత్రి ఎర్రబెల్లి | అనారోగ్యంతో మృతి చెందిన నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తండ్రి పెద్ది రాజిరెడ్డి (92) పార్థివదేహానికి పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలమాల వేసి నివాళులు అర్పించ�
మెగా పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు ప్రక్రియ వేగవంతంరూరల్ జిల్లాలో ఇప్పటికే 18 గ్రామాల్లో 156 ఎకరాల స్థలం గుర్తింపుగీసుగొండ మండలంలో రెండు పార్కులుశాయంపేటలోని మూడు గ్రామాల్లో కలిపి పదెకరాల సేకరణపరిశీలించిన
ముమ్మరంగా పారిశుధ్య కార్యక్రమాలుఅభివృద్ధి పనుల్లో వేగంపర్యవేక్షిస్తున్న అధికారులునెక్కొండ, జూలై 14: జిల్లాలోని గ్రామాలు పరిశుభ్రంగా తయారవుతున్నాయి. పల్లెప్రగతి నిరంతర ప్రక్రియ కావడంతో అధికారులు పల్ల
2,864 రహదారులునిడివి 3,97,747 కిలోమీటర్లురూరల్ జిల్లాలో దళితవాడలపై సర్వేపూర్తిసర్కారుకు అధికారుల నివేదికవరంగల్రూరల్, జూలై 12(నమస్తేతెలంగాణ): దళిత సాధికారత కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. ఇందుక�
జిల్లాల పేర్లు మారుస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ అభ్యంతరాలకు నెల గడువు ఆ తర్వాత ఫైనల్ గెజిట్ హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలను హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా మారుస్తూ రాష�
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికమలాపూర్, జూలై 11 : అన్ని కులాలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడమే ప్రభుత్వ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం కమలాపూర్లో జరిగిన పట్టణ ఆ�