గ్రామ పాలన అధికారుల(జీపీవో) నియామకంపై గందరగోళం కొనసాగుతున్నది. పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలను తీసుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 16 వరకు ఆప్షన్లు తీసుకుంటామని చెప్పింది.
వీఆర్వో.. ఈ పేరు వింటే ఇప్పటికీ గ్రామాల్లో రైతులు హడలిపోతున్నారు. భూ రికార్డులను నిర్వహిస్తూ రైతులకు అండగా నిలవాల్సిన వీఆర్వోల వ్యవస్థ.. అన్నదాతల నెత్తమీద పిడుగులా, విచ్చలవిడి అవినీతికి కేరాఫ్గా మారింద
అవగాహ న లేని వారిని సర్వేయర్లుగా నియమిస్తే ఊరుకునేది లేదని, ఆందోళనలు చేస్తామని ప్రభుత్వ సర్వేయర్లు హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లాలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్న సర్వే�
గ్రామాల్లో కొత్తగా వీఆర్వోలుగా పనిచేసేందుకు పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని రెవెన్యూవర్గాలు చెప్తున్నాయి. ఇతర శాఖల్లో పనిచేస్తున్న పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలు తిరిగి వచ్చేందుక�
మొన్నటిదాకా తన పేరు మీదనే ఉన్న నాలుగైదు గుంటలో... ఎకరం భూమో... రాత్రికి రాత్రి ఆర్ఓఆర్ల వేరే వాళ్ల పేరు మీదకు మారడంతో రైతు పడిన అవస్థ ఇది. చేలల్లో ఉండాల్సిన రైతులు నెలలు... సంవత్సరాల తరబడి కచ్చీరు ముందు కాలం
కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు. ఈ నెల 19 నుంచి జిల్లాలో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ముందస్తుగానే వివ�
అందుకే వేరే శాఖల్లో సర్దుబాటు 5 వేల మందిలో 56 మందే ఉద్యోగాల్లో చేరలేదు హైకోర్టుకు ప్రభుత్వం వివరణ హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): వీఆర్వోలను వేరే శాఖల్లోకి సర్దుబాటు చేయడంతో ఏ ఒక వీఆర్వోకు నష్టం జరగదన�
రాష్ట్రంలోని వీఆర్వోలను ఇతర ప్రభుత్వ శాఖలకు సర్దుబాటు చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో ఉన్న వీరిని.. ఆ శాఖ మినహా మిగతా శాఖల్లోని ఖాళీల్లోకి సర్దుబాటు చేయాలని సూచ�
జోగులాంబ గద్వాల : జిల్లాలో ఉండే వీఆర్వోలు వారికి కేటాయించిన ప్రభుత్వ శాఖలో మంగళవారం మధ్యాహ్నం వరకు విధుల్లో చేరాలని జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష ఆదేశించారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జి ఓ 121 ప్రక�
అమరావతి : ఏపీ మంత్రి అప్పలరాజు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ గురువారం వీఆర్వోలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళలకు దిగారు. నిన్నటి రోజు (బుధవారం )శ్రీకాకుళం జిల్లా పలాసలో గృహ నిర్మాణశాఖపై సమీక్షేందు�