ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్రెడ్డికి శిక్ష పడటం ఖాయమని, జైలుకి పోవడానికి సిద్ధంగా ఉండాలని, ఈ దశలో సీఎం పదవికి ఆయన వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ఒక ప్రకటనలో �
Revanth Reddy | ఓటుకు నోటు కేసులో ఏ 1 ముద్దాయిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాంపల్లిలోని ఈడీ కోర్టులో బుధవారం జరిగే విచారణకు హాజరు కావాల్సిందేనని ఇదే కేసులో ఏ 4 ముద్దాయి జెరూసలేం మత్తయ్య డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వచ్చే నెల 16న జరిగే విచారణకు తప్పక హాజరుకావాలంటూ నాంపల్లి ఈడీ కోర్టు మంగళవారం ఆదేశాలు జారీచేసింది. రేవంత్రెడ్డి ఏ-1 నిందితుడిగా ఉన్న ఓటుకు నోటు కేసు విచారణ నాంపల్లి ఈడీ కోర్టుల�
Revanth Reddy | ఓటుకు నోటు కేసు విచారణలో తరుచూ వాయిదాలు అడగటంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. మరోసారి వాయిదా అడగరాదని స్పష్టంచేసింది. కేసు విచారణను మరోసారి వాయి