రాఖీ పండుగ రోజున రాష్ట్రంలోని మహిళా సంఘాల సహాయకుల(వీవోఏ)కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికీ గుర్తుండిపోయే కానుక ఇచ్చారు. వీవోఏలకు ఇస్తున్న వేతనాన్ని మరోసారి పెంచారు. 2021 వరకు అతి తక్కువ వేతనం తీసుకున్న వీవో�
పొదుపు పంఘాల ఆర్థిక, ఇతర అంశాల్లో మహిళలకు చేదోడు వాదోడుగా సేవలందిస్తున్న సహాయకుల గౌరవాన్ని తెలంగాణ ప్రభుత్వం మరింత పెంచింది. రాఖీ పండుగ సందర్భంగా గ్రామ సంస్థ సహాయకుల (వీవోఏ) వేతనాన్ని ఏకంగా రూ.8 వేలకు పెం�
సబ్బండ వర్ణాల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలస్తున్నారు. ఇప్పటికే అంగన్వాడీలు తదితరుల వేతనాలను పెంచి అన్ని వర్గాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చిన ప్రభుత్వం తా
‘స్వయం సహాయక సంఘాల మహిళల అభ్యున్నతికి కృషిచేస్తున్న వీవోఏలను గత ప్రభుత్వాలు ఏనాడూ గుర్తించలేదు. త్వరలోనే వేతనం పెంపుతోపాటు అన్నిరకాల సమస్యలను పరిష్కరిస్తాం’ -ఇబ్రహీంపట్నం వేదికగా మంత్రి హరీశ్ రావు చ�
చిరుద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుంటున్నది. క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బందికి కేసీఆర్ సర్కారు పెద్దపీట వేస్తున్నది. గతంలో ఏ ప్రభుత్వం చేయని రీతిలో.. వేతనాల పెంపుతోపాటు బీమాసౌకర