మియాపూర్ : కరోనాతో విపత్కర పరిస్థితులు నెలకొన్నా…ప్రజారోగ్యాన్ని కాపాడుకుంటూనే మరోవైపు సంక్షేమాన్ని విజయవంతంగా ముందుకు సాగిస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. రాబోయే రోజులలోనూ మరిన్�
మియాపూర్ : వివేకానందుడి 157 వ జయంతిని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి, దొడ్ల వెంకటేశ్ గౌడ్, �
మియాపూర్ : బాబా సాహెబ్ అంబేద్కర్ 65 వ వర్థంతిని పురస్కరించుకుని వివేకానందనగర్లోని తన నివాసంతో పాటు మియాపూర్ మక్తా గ్రామంలో అంబేద్కర్ చిత్ర పటానికి , కాంస్య విగ్రహానికి కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి
కోరికలను పూర్తిగా పరిత్యజించండి. బుద్ధుడు స్వర్గానికి పోవాలని ఆశించలేదు. ధనాన్ని కోరుకోలేదు. సమస్తాన్ని త్యజించి భిక్షాటనం చేస్తూ సకల ప్రాణుల మేలు కోసం బోధ చేసిన విశాల హృదయుడు. బుద్ధుడి హృదయం కొంతైనా నా
మియాపూర్ : ఆర్థిక స్థోమత లేని పేదలకు సీఎం సహాయ నిధి పథకం ఆరోగ్య పెన్నిధిలా ఉపయోగపడుతున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ పథకం తన నిరంతర సేవల ద్వారా వందలాది మంది పేదలకు భరోసాగా నిలిచి ఆరోగ్యాలక
మియాపూర్ : టీఆర్ఎస్ అనుబంధ కమిటీల బాధ్యులు పార్టీబలోపేతానికి కృషిచేయాలని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఆదివారం నూతనంగా ఏర్పాటైన వివేకానందనగర్ డివిజన్ పార్టీ, ప్రధాన, అనుబంధ, బస్తీ�
హఫీజ్పేట్ : శేరిలింగంపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధిచేసి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషిచేస్తున్నట్లు ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఆదివారం వివేకానందనగ�
మియాపూర్ : తొలి నుంచి పార్టీని అంటి పెట్టుకుని ఉండి పటిష్టత కోసం చిత్తశుద్ధితో పనిచేసిన కార్యకర్తలకే సంస్థాగత ఎన్నికలలో పట్టం కడుతున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. నిజమైన కార్యకర్తలను ప�
మియాపూర్: ప్రజారోగ్యానికే సవాల్గా మారిన కరోనాను కట్టడి చేసేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయక సేవలను అందించిన ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవలను ప్రజలు ఎన్నటికీ మరిచిపోబోరని , చిరస్మరణీయంగా నిలిచిపోతాయ�
మియాపూర్: పారిశుద్ధ్య కార్మికులు తల్లిదండ్రులతో సమానమని, కరోనా వంటి విపత్కర సమయాలలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ఎంతో విలువైన సేవలను అందించారని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. పరిసరాల పరిశుభ్రత క�