హీరో నితిన్ గత కొంతకాలంగా భారీ విజయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘తమ్ముడు’ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మరోవైపు ఒకప్పుడు వరుస బ్లాక్బస్టర్ హిట్స్తో అగ్ర దర్శకుడిగా వెలుగొందారు శ్ర
“విశ్వం’ సినిమా మా అందరి అంచనాలను అందుకుంది. కామెడీతో పాటు మదర్, ఫాదర్ సెంటిమెంట్ హృదయాన్ని కదలించిందని చాలా మంది చెబుతున్నారు. ఈ దసరాకు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఈ సినిమా చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్
హీరో గోపీచంద్ అంటే యాక్షన్, ఫ్యామిలీ డ్రామాలకు పెట్టింది పేరు. వీటితో పాటు ఆయన అద్భుతమైన కామెడీని కూడా పండిస్తారు. ఈ రెండు అంశాలను పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసిన చిత్రమే ‘విశ్వం’ అని చెప్పారు గోపీచంద్. �
‘శ్రీనువైట్లతో నాది రెండేళ్ల ప్రయాణం. ఆయనతో వర్క్ చేయాలని ఎప్పట్నుంచో ఉండేది. ఇప్పటికి కుదిరింది. శ్రీనువైట్ల సినిమాలో ఆడియన్స్ ఎంత ఎంటైర్టెన్మెంట్ ఆశిస్తారో అంతా ఇందులో ఉంటుంది. అందుకోసమే దాదాపు ఏ�
“విశ్వం’ సినిమాలో అన్నీ వైవిధ్యంగా ఉంటాయి. ముఖ్యంగా నా పాత్ర కొత్తగా ఉంటుంది. ఛాలెంజ్గా తీసుకొని ఈ పాత్ర చేశాను. శ్రీనువైట్ల డైరెక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. నా పాత్రని చాలా ైస్టెలిష్గా డిజైన్ చేశారాయ
తెలుగు చిత్రసీమలో దర్శకుడు శ్రీనువైట్ల శైలి చాలా ప్రత్యేకం. యాక్షన్ కథాంశాలకు చక్కటి వినోదాన్ని జోడించి ఎన్నో బ్లాక్బస్టర్ హిట్స్ను అందించారు. ఆయన దర్శకత్వంలో గోపీచంద్ కథానాయకుడిగా నటించిన తాజా �
గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వం’. శ్రీను వైట్ల దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలోని మూడో గీతం ‘వస
గోపీచంద్ కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘విశ్వం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, వేణు దోనెపూడి నిర్మిస్తున్నారు.
Viswam | గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వం’. శ్రీను వైట్ల దర్శకుడు. యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 11 ప్రేక్షకుల ముందుకురానుంది.
యాక్షన్ హీరోగా ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ను సంపాదించుకున్నారు గోపీచంద్. మరో వైపు కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. బుధవారం ఆయన జన్మదినం. ఈ సందర్భంగా గోపీచంద్ తాజా చిత్రం ‘విశ్వం’ ను�