Air India | ఎయిర్ ఇండియాలో విస్తారా ఎయిర్లైన్ విలీనం పూర్తయ్యింది. ఈ మేరకు రెండు విమానయాన సంస్థలు విలీన ప్రక్రియ పూర్తయినట్లుగా అధికారిక ప్రకటన విడుదల చేశాయి. ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్యాంప్
గత పదేండ్లుగా దేశీయంగా విమాన సేవలు అందించిన విస్తారా ఎయిర్లైన్స్ ఇక కాలగర్భంలో కలిసిపోతున్నది. సంస్థ మంగళవారం నుంచి టాటా గ్రూపునకు చెందిన ఎయిర్ ఇండియాలో విలీనం కానుండటమే ఇందుకు కారణం.
శుక్రవారం 25కుపైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. 7 ఇండిగో, 7 విస్తారా, 7 స్పైస్జెట్, ఆరు ఎయిరిండియా విమానాలకు శుక్రవారం భద్రతాపరమైన హెచ్చరికలు వచ్చాయి.
భారత విమానయాన సంస్థలకు వస్తున్న నకిలీ బాంబు బెదిరింపులు ఆగటం లేదు. గురువారం ఒక్కరోజు 80కిపైగా దేశీయ, అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎయిర్ ఇండియా, విస్తారా, ఇండిగోలలో ప్రతి సంస్థ నుంచి కన�
Vistara | టాటాగ్రూప్ నేతృత్వంలోని ఏవియేషన్ కంపెనీ విస్తారాను గత కొద్దిరోజులుగా సమస్యలు
వెంటాడుతున్నాయి. పైలైట్ల రాజీనామాలు.. సామూహిక సెలవులతో వందలాది విమానాలు రద్దయ్యాయి. ఈ
క్రమంఓలనే కంపెనీకి తాజాగా డీజీ�
విస్తారాపై ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ సీరియస్గా దృష్టి సారించింది. ఈ టాటా గ్రూప్నకు చెందిన విమానయాన సంస్థ.. వరుసగా రెండోరోజూ విమాన సర్వీసులను రద్దు చేసింది. పైలట్లు అందుబాటులో లేకపోవడం కారణంగా చూ�
ప్రముఖ విమానయాన సంస్థ విస్తారాను (Vistara) పైలట్ల కొరత పట్టిపీడిస్తున్నది. సిబ్బందిలేమితో సోమవారం 50 విమానాలను రద్దు చేసిన సంస్థ.. తాజా మరో 38 విమానాలు క్యాన్సల్ అయ్యాయి.
దేశ రాజధానిలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీతోపాటు ఉత్తరభారతదేశాన్ని మంచు దుప్పటి (Dense Fog) కమ్మేసింది.
దేశంలో విమానయాన చార్జీలు పెంచడాన్ని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పి.చిదంబరం తీవ్రంగా విమర్శించారు. సాధారణంగా స్వేచ్ఛా విపణిలో డిమాండ్ పెరిగితే సరఫరా కూడా పెరుగుతుందని, కానీ భారత్ స్వేచ్ఛా విప�
Airfare: మీరు ఈ నెలలో లండన్కు వెళ్లే ఆలోచనలో ఉన్నారా..? ఈ ప్రశ్నకు మీ సమాధానం అవును అయితే మీది బ్యాడ్ లక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎయిరిండియా సహా దేశంలోని