తల్లాడ సాయికృష్ణ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘మిస్టరీ’. ఇటీవల చిత్రీకరణ ప్రారంభించుకున్న ఈ చిత్రానికి వెంకట్ పులగం నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
బోలెడు ప్రతిభను మెదడులో పెట్టుకుని ఇండస్ట్రీకి వచ్చిన దర్శకుడు వేణు ఊడుగుల. తొలి సినిమా 'నీది నాది ఓకే కథ'తో తన ప్రతిభ ఏ స్థాయిదో అందరికి తెలిజేశాడు. ప్రమోషన్లు అంతగా చేయకపోవడంతో ఈ సినిమా కమర్షియల్గా సే
The Birth Of Vennela | ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులు జపిస్తున్న మంత్రం ‘విరాటపర్వం’. రోజు రోజుకు సినిమాపై హైప్ పెరుగూతూనే ఉంది. సినిమా విడుదల తేది పలుమార్లు వాయిదా పడటంతో మొదట్లో ప్రేక్షకులు అంతగా ఆ�
‘విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ ప్రయాణం సాగిస్తున్న రానా తప్పకుండా విజయం సాధిస్తాడని, ఈ సినిమాలో నటనకు సాయి పల్లవికి జాతీయ ఆవార్డ్ వస్తుందని’ అన్నారు హీరో వెంకటేష్. ఆయన అతిథిగా ‘విరాటపర్వం’ చిత్ర ప్�
తెలంగాణ నేపథ్యంతో మరిన్ని చిత్రాలు చేస్తామని అన్నారు దగ్గుబాటి రానా. ఆయన హీరోగా నటించిన ’విరాటపర్వం’ సినిమా ఆత్మీయ వేడుక వరంగల్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఎబ్రెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా ప
Chalo Chalo Lirical Song | రానా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ‘నీది నాది ఒకే కథ’ ఫేం వేణు ఊడుగ�
సినిమా అనేది ప్రేక్షకుల్ని ఆలోచింపజేయాలి, అలాంటి అర్థవంతమైన చిత్రాలే రూపొందిస్తా’ అంటున్నారు దర్శకుడు వేణు ఊడుగుల. ‘నీదీ నాదీ ఒకే కథ’ చిత్రంతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారాయన. తాజాగా రానా, సా
‘విరాటపర్వం’ చిత్రంలో తెలంగాణ పల్లెలు, అక్కడి యాస భాషల్ని అద్భుతంగా చూపించారు. ఇలాంటి గొప్ప కథలో నటించడం గర్వంగా ఉంది’ అని చెప్పింది అగ్ర కథానాయిక సాయిపల్లవి. ఆమె రానాతో కలిసి నటించిన చిత్రం ‘విరాటపర్వం
‘నటుడిగా ఎలాంటి ఇమేజ్ను కోరుకోవడం లేదు. మంచి సినిమాల్లో భాగం కావాలన్నదే నా లక్ష్యం. ప్రస్తుతం ఓటీటీతో పాటు వరుస సినిమా అవకాశాలతో కెరీర్ అద్భుతంగా కొనసాగుతున్నది’ అని అన్నారు యువ హీరో నవీన్చంద్ర.