రకుల్ ప్రీత్ సింగ్ ..తెలుగు,తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లను సొంతం చేసుకుంది. ఈ భామ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే స్టిల్స్ కు నెటిజన్లు ఫిదా అవుతుంటారు. రోజూ వర్కవు
ఒకరు సీనియర్ హీరోయిన్, మరొకరు ప్రస్తుతం లీడింగ్ లో కొనసాగుతున్న హీరోయిన్. ఈ ఇద్దరు ఒక్క చోట కలిసి సందడి చేశారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరనుకుంటున్నారా..? ఛార్మీ కౌర్, రష్మిక మందన్నా.
సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ అత్యధికంగా ఉన్నవారి జాబితాలో లీడింగ్ పొజిషన్ లో ఉంటుంది జాన్వీకపూర్. ఈ భామ నెట్టింట్లో పోస్ట్ పెట్టిందంటే అది వైరల్ కావాల్సిందే.
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రస్తుతం లాల్ సింగ్ చధా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దంగల్ స్టార్ ఇటీవలే ముంబై సిటీలో కెమెరా కంటికి చిక్కాడు.
బాలీవుడ్ బాద్ షా షారుక్ఖాన్ కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో షారుక్ పోస్టులకు ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది.
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి ఫేం సంపాదించిన నటీమణుల్లో ఒకరు ఈషారెబ్బా. చిన్న పాత్రలు చేస్తూ సోలో హీరోయిన్ గా అవకాశాలు అందిపుచ్చుకుందీ వరంగల్ భామ.
ప్రేమమ్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కు పరిచయమైంది కోలీవుడ్ భామ అనుపమ పరమేశ్వరన్. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే అనుపమ స్పెషల్ అకేషన్ ను సోషల్ మీడియా ద్వారా సెలబ్రేట్ చేసుకుంటుంది.
కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైంది కన్నడ భామ రాయ్ లక్ష్మీ. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకు�
చిరుత సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైంది బీహారీ భామ నేహా శర్మ. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో అప్ డేట్ తో తన ఫాలోవర్లను పలుకరిస్తుంటుంది.
హోనియారా: శిశువు సైజు అంత పరిమాణంలో ఉన్న పెద్ద కప్ప ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీని గురించి తెలుసుకున్న నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. సోలమన్ దీవులకు చెందిన ఒక గ్రామంలోని వారికి ఒక పె
మజ్ను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అను ఇమ్మాన్యుయేల్.ఫ్యాషన్కు ఐకాన్ గా కనిపించే అనూ ఏదైనా స్టిల్ పోస్ట్ చేసిందంటే చాలు నెటిజన్లు ఫిదా అయిపోతుంటారు.