నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి భూసేకరణ చేస్తున్న ప్రభుత్వం రైతుల చేత బలవంతంగా ప్రలోభాలతో మోసంతో భూ సేకరణ చేయవద్దని, 2013 భూ సేకరణ చట్టప్రకారం న్యాయమైన పరిహారం అందించి ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం రాష
ఇసుక రవాణాను ఆపాలని డిమాండ్ చేస్తూ బోధన్ మండలంలోని సిద్ధాపూర్ -ఖండ్గామ్ గ్రామాల రోడ్డుపై కల్దుర్కి గ్రామ రైతులు సోమవారం ఇసుక టిప్పర్లను అడ్డుకొని నిరసన తెలిపారు.
స్వర్ణ ప్రాజెక్టుకు కుడి, ఎడమ కాలువలతోపాటు జౌలినాలా కూడా ఉంటుంది. నీరు అధికం అయినప్పుడు జౌలినాలా ద్వారా నీటిని దిగువనకు వదులుతారు. దీని పరిధిలో నిర్మల్, దిలావర్పూర్ మండలాల్లోని వెంగ్వాపేట్, కాల్వ, క�
రుణమాఫీ కాలేదని ఇరువై రోజుల క్రితం రైతు ధర్నాలో ఆత్మహత్యాయత్నం చేసిన జగిత్యాల జిల్లాకు చెందిన ఓ రైతు తీవ్ర ఆవేదనతో మరోసారి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం దవాఖానలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్�
గౌరెల్లి నుంచి భద్రాద్రి వరకు కొత్తగా నిర్మించనున్న జాతీయ రహదారి 930 కోసం తమకున్న కొద్దిపాటి పంట భూములను లాక్కుంటే తామెలా భూదాన్ పోచంపల్లి బతకాలని మండలంలోని భీమనపల్లి, మెహర్నగర్ గ్రామాల రైతులు అధికార
అన్ని రకాల కూరలకు కొత్త రుచి, ఘుమఘుమలాడే సువాసన తెచ్చే ఆకు పుదీనా. అలాంటి పుదీనా తోటలకు మాధన్నపేట పెట్టింది పేరు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి, ఆశించిన లాభాలు తెచ్చిపెడుతుండడంతో ఏటేటా నర్సంపేట మండ�