గ్రామాల్లో అభివృద్ధి పనులపై ఎంపీడీఓలు దృష్టి సారించాలని కలెక్టర్ హరిచందన సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన ఎంపీడీఓల సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు.
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి ద్వారా రాష్ట్రంలోని ప్రతి గ్రామం ఓ ఆదర్శ గ్రామంగా మారిందని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టంచేశారు. ఇటీవల జాతీయ అ వా
వాస్తవాల గురించి పూర్తి విశ్లేష ణ లేకుండా.. సగం సగం తెలుసుకొని అ‘సాక్షి’ కథనాల తో ప్రజలను మభ్యపెడుతూ అభివృద్ధిని నీరుగార్చే ప్ర యత్నం చేస్తున్నది. అభివృద్ధి పనులు చేసే సమయంలో కొన్ని ఇబ్బందులు, కష్టనష్టా�
పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు అన్న మాటలను నిజం చేస్తూ పంచాయతీలకు తెలంగాణ ప్రభుత్వం అధికారాలను కట్టబెట్టింది. గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనులను స్థానికంగా ఉన్న పంచాయతీ ఆధ్వర్యంలోనే చేపట్టే విధంగా ప�
అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నా రు. కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముం దుకుసాగుతున్నదని పేర్కొన్నారు.
అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకుసాగుతున్నదని తెలిపారు
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.. ప్రస్తుత బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు శ్రద్ధ చూపుతున్నారు. వ్యాయామం,నడక, ఆటల ద్వారా ఫిట్నెస్పై దృష్టిపెడుతున్నారు.
గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వారం పది రోజుల్లో పూర్తిచేసి బ్లూ ప్రింట్ తయారు చేయాలని, త్వరలోనే మళ్లీ గ్రామానికి వస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ వాసాలమర్రి గ్రామ సర్పంచ్ ఆంజనేయులుకు సూచించా�
షాద్నగర్ టౌన్ : ప్రజా సంక్షేమం ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఇందులో భాగంగానే మున్సిపాలిటీలోని భవానీ కాలనికి చెందిన హరీశ్, సోలిపూర్ గ్రామానికి చెందిన పుష్పమ్మ, బీవీరావునగర్ కా�