వికారాబాద్ జిల్లాలో గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష సజావుగా జరిగేలా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ కోటిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, యాలాలలో మ�
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాల్లో పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పో
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యకు మార్గదర్శకులు జ్యోతిరావు ఫూలే నేటి తరానికి స్ఫూర్తి అని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. గురువారం మహాత్మా జ్యోతిరావు ఫూలే 198వ జయంతి సందర్భంగా జిల్లా వెన�
లోక్ సభ ఎన్నికల దృష్ట్యా బుధవారం ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు బీడీ (బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్) టీమ్ అధికారులు వికారాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లలో ఆకస్మికంగా తనిఖీలు నిర్�
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో జిల్లా అంతటా తనిఖీలు ముమ్మరమయ్యాయి. జిల్లాను ఆనుకొని ఉన్న కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశా రు.
లోక్ సభ ఎన్నికల దృష్ట్యా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ కోటిరెడ్డి సోమవారం తెలిపారు. జిల్లాకు ఆనుకుని ఉన్న ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశామన్న�
42 దొంగతనాలు.. 36 కేసుల్లో ప్రధాన నిందితుడైన అంతర్ జిల్లా దొంగను పోలీసులు, సీసీఎస్ పోలీసులు పట్టుకున్నట్లు వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్లోని పాత పోలీస్ స్టేషన్ పరిధిలో అంత
మోమిన్పేట : గ్రామాల్లో గంజాయి సరఫరా, సాగు నివారనపై సమిష్టిగా పని చేద్దామని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని సూపర్ డీలక్స్ ఫంక్షన్ హాల్లో మండల ప్రజాప్రతినిధులకు గం�