పొంగిపొర్లుతున్న వాగులు నిండు కుండలుగా చెరువులు, కుంటలు మోమిన్పేట : మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్న సమయంలో 3గంటల పాటు భారీ వర్షం కురవడంతో మండల పరి
పరిగి : పరిగి పట్టణంలో సీఆర్పీఎఫ్ బలగాలతో పోలీసు కవాతు నిర్వహించారు. శనివారం పట్టణంలోని పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన కవాతు తాసిల్దార్ కార్యాలయం రోడ్డు, బస్టాండ్, బహార్పేట్, కొడంగల్ క్రాస్ ర
రైతు రాజ్యం దిశగా ప్రభుత్వ ప్రత్యేక కార్యాచరణ ప్రతి 5 గ్రామాలకు ఒక క్లస్టర్ స్థాయి రైతువేదిక పంటలు పండించే విధానంలో అవగాహన నూతన వ్యవసాయ పోకడలపై నిరంతర పరిశీలన దోమ : రైతు వేదికలే పల్లె ప్రగతి దీపికలుగా ని
తాండూరు : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 7వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం, ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం సంబురాలు నిర్వహించారు. ఉత్తమ �
రాష్ట్ర వ్యాప్తంగా 19,475 పల్లెప్రకృతి వనాల ఏర్పాటు 575 బృహత్ ప్రకృతి వనాలు కొత్తూరు/ నందిగామ : ప్రకృతి వనాలతో పల్లెలు పట్టణ శోభను సంతరించుకుంటున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అన్�
ఆమనగల్లు : దేశ రాజధాని ఢిల్లీలో సీఎం కేసీఆర్ పార్టీ భవనానికి శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణాన్ని పురస్కరించుకోని గురువారం పార్టీ ఆదేశాల మేరకు వాడావాడాలో టీఆర్ఎస్ జెండా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆమ�
వికారాబాద్ : స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వారి ఆదేశాల అనుసారం వికారాబాద్ జిల్లాలో రెండు ఖేలో ఇండియా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయుటకు అవకాశం కల్పించడం జరుగుతుందని జిల్లా యువజన, క్రీడల అధికారి హన్�
మోమిన్పేట : మోమిన్పేట మండలం కాంగ్రెస్ సీనియర్ యువజన నాయకుడు రాజు, 50మంది నాయకులు, కార్యకర్తలకు జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్ మండల టీఆర్ఎస్ నాయకుడు వెంకట్తో కలిసి టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పా�
వికారాబాద్, నమస్తే తెలంగాణ : వికారాబాద్ జిల్లాలో పని చేయడం చాలా సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ పౌసుమిబసు తెలిపారు. బుధవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని డీపీఆర్సీ భవన్లో కలెక్టర్ పౌసుమిబసుకు �
మర్పల్లి : మండలంలోని తిమ్మాపూర్ వాగులో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రవహించిన వాగులో ఓ పెండ్లి కుటుంబం కారు కొట్టుకుపోగా నవాజ్రెడ్డి, అతడి అక్క రాధమ్మ ప్రాణాలతో బయట పడ్డారు. సోమవారం కారు డ్ర�
జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో భూ సమస్యలతో సతమతం అవుతున్న వారికి డయల్ ఇన్ గ్రీవెన్స్ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల�
మర్పల్లి : విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పాఠశాలలను ప్రారంభించడం జరిగిందని అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. బుధవారం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో మండలంలోని సిరిపురం, మర్పల్లి �
రేపటి నుంచి 20వ తేదీ వరకు కమిటీల ఏర్పాటు కొడంగల్ : టీఆర్ఎస్ శ్రేణుల పండుగ వచ్చిందని, కమిటీ ఎన్నిక, టీఆర్ఎస్ జెండా అవిష్కణ వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకుందామని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మం�
ఉదృతంగా ప్రవహిస్తున్న పులుమామిడి వాగు వాగు దాటపోయి కొట్టుకుపోయాడు వికారాబాద్ : ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులో ఓ వ్యక్తి బైక్తో సహా గళ్లంతైన సంఘటన ఆదివారం పులుమామిడిలో చోటు చేసుకుంది. నవాబుపేట ఎస్సై వె�