బంట్వారం : ఆత్మహత్యలు చేసుకోవడం సమస్యలకు పరిష్కారం కాదని ఎంపీ రంజీత్రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని యాచారంలో గత కొన్ని రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న బిచ్చిరెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబాన్నిపరా
పెద్దేముల్ : పాము కాటుతో ఓ మహిళ మృతి చెందిన సంఘటన పెద్దేముల్ పోలీసు స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. బుధవారం గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని నాగులపల్లి గ్రామానికి చెందిన
కొడంగల్ : ఆధునిక వ్యవసాయంతో అధిక దిగుబడులు సాధించుకునే దిశగా రైతులు అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి రైతులను కోరారు. బుధవారం కొడంగల్ పట్టణంతో పాటు మండలంలోని పర్సాపూర్, హస్నాబాద్ �
విలేకర్ల సమావేశంలో ఎంపీ రంజిత్రెడ్డి పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి టీఆర్ఎస్ మండల కమిటీల నియామకంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే తాండూరు : తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్
పరిగి : ఎంపీడీవోలు, ఎంపీవోలు క్షేత్రస్థాయిలో ప్రతిరోజు పర్యటించి పనులు పర్యవేక్షించాలని, తద్వారా పనుల్లో పురోగతి వస్తుందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల పేర్కొన్నారు. ప్రతిరోజు కనీసం నాలుగు గ్రామ
కడ్తాల్ : మండల కేంద్రంలోని ఫార్చ్యూన్ బట్టర్ఫై సీనియర్ సెకండరీ స్కూల్లో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించిన పరీక్షకు, మొత్తం 780మం
పెద్దేముల్ : వినాయకుడి ఆశీస్సులతో అందరూ బాగుండాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని గాజీపూర్ గ్రామంలో భవాని యూత్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు �
అలస్వతం ప్రదర్శిస్తే చర్యలు జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి ఆమనగల్లు : పంట వివరాలను క్షేత్రస్థాయి సిబ్బంది పకడ్బందీగా నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆమనగల్లు మ
వికారాబాద్ : టీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని 13, 14, 22 వార్డుల్లో టీఆర్ఎస్ వార్డు కమిటీలు వేశారు. ఈ
కొడంగల్ : ప్రమాదవశాత్తు కారులో మంటలు చెలరేగి తృటిలో ప్రాణాపాయం తప్పిన సంఘటన మండలంలోని కస్తూర్పల్లి గ్రామ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ సమ్యానాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని అత్త�
మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమకారులను ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించడంతో అరుదైన గౌరవం దక్కిందని మాజీ మంత్రి, ఎమ్మెల్�
పరిగి : మట్టి వినాయక విగ్రహాలనే ఏర్పాటు చేసుకోవాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. గురువారం పరిగిలో పూడూరు జడ్పీటీసీ మేఘమాల ప్రభాకర్ గుప్తా దంపతుల ఆధ్వర్యంలో ఉచితంగా మట్టివినాయక విగ్రహ
ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పరిగి : టీఆర్ఎస్ పార్టీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. గురువారం పరిగి మండలం కాళ్లాపూర్లో టీఆర్ఎస్ గ్రామ �