రీజినల్ రింగురోడ్డు (ట్రిపుల్ ఆర్) ప్రాజెక్టు సమస్యల వలయంలో చుట్టుకున్నది. 22 నెలలుగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఒకవైపు రైతులు బహిరంగ మార్కెట్ ప్రకారమే ధర చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు వైభవంగా సాగాయి. వికారాబాద్ కలెక్టరేట్లో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, రంగారెడ్డి కలెక్టరేట్లో ముఖ్యమంత్రి సలహాదారు (ప్రజా వ్యవహారాలు) �
కాంగ్రెస్ ప్రభుత్వం ఆశవర్కర్లకు వేతనాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మహిపాల్, పి.రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవా
వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో కలెక్టర్, ఇతర అధికారులపై జరిగిన దాడికి నిరసనగా ట్రెసా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఉద్యోగుల నిరసనలు కొనసాగాయి.
వికారాబాద్ కలెక్టర్గా పనిచేస్తున్న నారాయణరెడ్డి బదిలీ అయ్యారు. ఆయన్ను నల్లగొండ కలెక్టర్గా ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయన స్థానంలో భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పన�
రాష్ట్ర దశాబ్ది సంబురాలు అంబరాన్నంటేలా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం వికారాబాద్ కలెక్టరేట్లో ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆమె సన�
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ను సీఎం కేసీఆర్ ఈ నెల 16వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయాన్ని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం పర�