Vizhinjam Seaport: కేరళలో కొత్తగా నిర్మించిన విజిన్జమ్ బహుళ ప్రయోజనాల పోర్టును జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. సుమారు 8900 కోట్ల ఖర్చుతో ఆ సీపోర్టును నిర్మించారు.
Wayanad landslide : భారీ వర్షాల నేపధ్యంలో వయనాద్లో భారీ వైపరీత్యం ముంచుకొస్తుందని కేరళ రాష్ట్రాన్ని జులై 23నే హెచ్చరించామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం పార్లమెంట్లో పేర్కొనడంపై కేరళ సీఎం పినరయి విజయన్ స్ప�
Kerala Assembly: కేరళ రాష్ట్ర పేరును కేరళంగా మార్చాలని కోరుతూ ఇవాళ ఆ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాలతో పాటు �
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి ఖమ్మం సమీకృత కలెక్టరేట్ వేదిక అంకురార్పణ జరిగింది. సీఎం కేసీఆర్ బుధవారం ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్మాన్, విజయన్, యూపీ మాజీ �
ఖమ్మం సభకు హాజరయ్యేందుకు మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న పలువురు ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల జాతీయ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ బుధవారం ఉదయం యాదగిరిగుట్టను సందర్శించారు
Kanti Velugu | రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రలు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్తో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ �
Khammam Collectorate | ఖమ్మం సమీకృత కలెక్టరేట్ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్తో పాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ జాతీయ నేత డీ రా
యూఏఈ నుంచి బంగారం స్మగ్లింగ్ కేసులో కేరళ సీఎం పినరాయి విజయన్, ఆయన భార్య కమల, కూతురు వీణలకు భాగం ఉందని ఈ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేశ్ బుధవారం సంచలన ఆరోపణలు చేశారు. వీరితో పాటు విజయన్ అడిషనల్�
త్రిసూర్: ధర్మడంలో కేరళ సీఎం పినరాయి విజయన్పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని 2017లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన వలయార్కు చెందిన ఇద్దరు మైనర్ అక్కాచెల్లెళ్ల తల్లి తెలిపారు. 2017 జనవరి 13న అక్క, మార�