వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామంలో మాజీ సర్పంచ్ గొర్రె రాజవ్వ మైసయ్య కు చెందిన ఇల్లు షార్క్ సర్క్యూట్తో పూర్తిగా దగ్ధం కాగా వేములవాడ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహ రావు బుధవ�
మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దుబాసి దేవేంద్ర శ్రీనివాస్ తల్లి మల్లేశవ్వ ఇటీవల మరణించగా ఆదివారం రోజున మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
కేశనపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ మహిళ మండల అధ్యక్షురాలు పప్పు స్వరూప తండ్రి కొండవేన కనకయ్య బుధవారం రాత్రి చనిపోయాడు. కాగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్తో పాటు ఆయన సతీమణి మంథని మ�
పట్టణంలోని శ్రీనివాసరోడ్డు కాలనీకి చెందిన జాల హరీష్ అనే యువకుడు బుధవారం మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గురువారం పరామర్శించారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం పోరుమల్లలో పర్యటించారు. మాజీ వైస్ఎంపీపీ దొనకంటి వేణుగోపాల్రావు అల్లుడు ఎన్నమనేని సృజన్రావు గతేడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
మండలంలోని ఆర్.వెంకటాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ కార్యకర్త, రాయిలాపూర్ మాజీ సర్పంచ్ సీతగారి ఎల్లారెడ్డి మాతృమూర్తి సీతగారి మణెమ్మ (80)అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు.
మృతుడి భార్యకు ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని కలెక్టర్కు ఆదేశం ప్రభుత్వం తరపున అన్నివిధాల ఆదుకుంటాం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్ : వరద నీటిలో పడి ఇసాక్పాషా మృతి చెందడం బాధాకరమని
ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్సీ వాగులో కొట్టుకుపోవడం బాధకరం మోమిన్పేట / మర్పల్లి : మండలంలోని వరద ప్రమాదంలో మృతి చెందిన పలువురి బాధిత కుటుంబ సభ్యులను మంగళవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవేళ్ల ఎంపీ డాక్�