Veterinary hospital | పశు వైద్యుడు లేక మూగ జీవాలకు వైద్యం అందడం లేదు. వైద్యం కోసం పశువులను దవాఖానకు తీసుకువస్తున్న రైతులు..ఇక్కడ సిబ్బంది కోసం పడిగాపులు కాయాల్సి వస్తున్నది.
పశు వైద్యానికి అవసరమయ్యే మందుల కొరత రానివ్వకుండా, ఉన్న మందులను సక్రమంగా వినియోగించుకోవాలని తెలంగాణ పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ బి గోపి పేర్కొన్నారు.
వ్యవసాయంలో దన్నుగా నిలుస్తూ, పాడిసంపదతో అదనపు ఆదాయాన్ని సమకూర్చే మూగజీవాల సంరక్షణ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం శోచనీయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. మూగజ�
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలంలోని బూర్గుల గ్రామంలో నూతనంగా నిర్మించిన పశు వైద్యశాలను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడ
పల్లెల్లో పబ్లిక్ లైబ్రరీలు అందుబాటులోకి రానున్నాయి. అందరికీ ఉపయోగపడేలా ప్రభుత్వ భవనాల్లోనే గ్రంథాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. యాదాద్రి భువనగిరి జిల్లా�
చాదర్ఘాట్ :మలక్పేటలోని ప్రభుత్వ ప్రాథమిక పశువైద్యశాల ప్రారంభానికి సిద్ధమయ్యింది. రూ.40లక్షల వ్యయంతో నిర్మించిన నూతన భవనాన్ని రాష్ట్ర మంత్రుల చేత ప్రారంభించేందుకు సంబంధిత శాఖ అధికారులు ఏర్పాట్లు చే
ఆర్కేపురం : సరూర్నగర్ ప్రాథమిక పశువైద్యశాల శిథిలావస్థలో ఉంది. ఐదు దశాబ్దాలుగా సేవలందించిన పశువైద్యశాల శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉంది. పెంపుడు జంతువుల బాగోగులు చూసుకుంటున్న వారి నుంచి ఆద