కేంద్ర ప్రభుత్వం పంపించిన యూరియాను కాంగ్రెస్ ప్రభుత్వం బ్లాక్ లో అమ్ముకొని రాష్ట్రంలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు కర్ణవత్తుల వేణుగోపాల్ విమర్శించారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆసిఫాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్, శ్రీనివాస రావులు అన్నారు. ఎన్నికల కోర్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆసిఫాబాద్
Prajavani | జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి (Prajavani)కి అధికారులు తక్కువగా హాజరవడం.. వచ్చిన వారు కూడా ఆలస్యంగా రావడంతో అధికారులకు అదనపు కలెక్టర్ వేణుగోపాల్ వార్నింగ్ ఇచ్చారు.
రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 14 మాసాలు పూర్తయ్యాయి. ఈ విధమైన సూచీల పతనం అందులో కొంతకాలం పాటు జరిగి ముగిసి ఉంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కొత్తది, పదవికి తను కొత్త కనుక. దానిని హనీ�
కర్ణాటకలోని రాయచూర్లో (Raichur) దారుణం చోటుచేసుకున్నది. పెన్ను దొంగిలించాడని (Pen Theft) 3వ తరగతి విద్యార్థిని గదిలో బంధించి చిత్రహింసలు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వేంనరేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సలహాదారుడిగా ప్రభుత్వం నియమించింది. ఆయనతోపాటు మరో ఇద్దరిని ప్రభుత్వ సలహాదారులుగా నియమిస
పెద్దపల్లి : జిల్లాలోని కమాన్ పూర్ మండల కేంద్రంలో గల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఆది వరాహస్వామి క్షేత్రాన్ని గురువారం సీఎం కేసీఆర్ పీఏ బెజ్జంకి వేణుగోపాల్ సందర్శించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంత�